తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

361
cmtiruchanur
- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరు చేరుకున్నారు సీఎం కేసీఆర్. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.

- Advertisement -