బరిలో నిలిచిన బడా నేతలు వీరే..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎలక్షన్లో మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 979...
ఆరో దశ ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. సమస్యాత్మాక ప్రాంతాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ఏడు రాష్ట్రాల్లోని...
నేడే ఐపీఎల్-12 ఫైనల్..
అడుగడుగునా ఉత్కంఠ రేకెత్తించిన ఐపీఎల్ 12వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ధోని సారథ్యంలోని చెన్నై.. రోహిత్ నాయకత్వంలోని ముంబయిల మధ్య నేడే తుది పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్...
ప్రాణం పోసేది దైవం.. ప్రాణిని మోసేది అమ్మ . .
మాతృదినోత్సవ సందర్బంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని బంధాలకు వారధి కుటుంబ వ్వవస్థకు సారథిగా ఉంటూ తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలని...
అమ్మకు వందనం.. మాతృదినోత్సవం శుభాకాంక్షలు..
కడుపు మాడినా ఓర్చుకొని కన్న బిడ్డ ఆకలి తీర్చడానికి కత్తులతోనైనా పోరాడుతుంది అమ్మ.! తనకు కష్టమొస్తే కన్నీరు పెడుతుంది. బిడ్డకు నష్టమొస్తే ఎదురొచ్చే మిన్నునైనా బెదిరిస్తుంది.గుండెలు పెగిలినా భరిస్తుంది... కన్నపేగుకు కన్నీరొస్తే ఎంతకైనా...
ఆరో దశ పోలింగ్ ప్రారంభం..
నేడు దేశవ్యాప్తంగా ఆరో విడత సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా 6 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరప్రదేశ్, బీహార్,...
అల్లు హీరో కోసం అతిథిగా వస్తున్న నాని..
యువ కథానాయకుడు అల్లు శిరీష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి.సురేష్ బాబు సమర్పణలో మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రూపొందుతోన్న ఎంటర్టైనర్ 'ఏబీసీడీ'. 'అమెరిక్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి'...
వెంకీ-వరుణ్ వదిలిన ‘అలాద్దీన్’ తెలుగు ట్రైలర్..
అమెరికా అగ్ర నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ నిర్మాణంలో గాయ్ రిట్చయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమెరికన్ మ్యూజికల్ రొమాంటిక్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ' అలాద్దీన్'. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్...
నాగ శౌర్య సొంత బ్యానర్లో మరో మూవీ..
నాగశౌర్య తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్లో చలో, నర్తనశాల తరువాత ప్రొడక్షన్ నెం-3 చిత్రం ఈ రోజు ప్రారంభమైంది. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శంకర్ ప్రసాద్ సమర్పణలో...
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ట్రాప్’..!
బ్రహ్మాజీ, మహేంద్ర, షాలు, కాత్యాయని శర్మ, ముఖ్య పాత్రలలో నటించిన సినిమా 'ట్రాప్'.. ప్రేమ కవితా లయ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆళ్ల స్వర్ణలత నిర్మించిన ఈ మూవీ త్వరలో రిలీజ్ అవుతుండగా...