Thursday, May 2, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

ktr

కేటీఆర్‌కు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కెటి రామారావుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం లభించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆన్ ఇండియా పేరుతో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా...
amith shah

మోడీ కేబినెట్‌లో కీలకంగా షా:జీతు వఘాని

కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త కేబినెట్ ఖరారైంది. కేంద్ర క్యాబినెట్ లో అమిత్ షా చోటుపై క్లారిటీ ఇచ్చారు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతు వఘాని. మోడీ కేబినెట్‌లో అమిత్ షా కీలకంగా మారనున్నారన్నరని ఆయన...
nalgonda mlc

నల్గొండ ఎమ్మెల్సీ పోలింగ్..ఏర్పాట్లు పూర్తి

నల్లగొండ జిల్లా స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పొలింగ్ కేంద్రాలనుఏర్పాటు చేయాగా, మెత్తం 1086 మంది ఓటర్లు తమ...
jagan vijayamma

విజయమ్మ భావోద్వేగం..కన్నీళ్లు తుడిచిన జగన్‌

నవ్యాంధ్ర రెండో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్‌ పెంపు ఫైలుపై మొదటి సంతకం పెట్టారు. రాష్ట్రంలోని వృద్ధులకు రూ.2250 నెలకు పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు ప్రకటించారు ఎన్నికలకు...
Jagan_KCR

కేసీఆర్‌, జగన్‌ ఢిల్లీ పర్యటన రద్దు..!

తెలుగు రాష్ట్రాల సీఎంల ఢిల్లీ పర్యటన రద్దైనట్లు సమాచారం. ఢిల్లీలో రాత్రి 7 గంటలకు జరిగే నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. దీంతో జగన్, కేసీఆర్ ఇద్దరూ...
Sumanth

డీఎస్ రావు నిర్మాణంలో సుమంత్

నితిన్, నాని, నిఖిల్ తదితర హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్ మోహన్ రావుతో కలిసి ప్రముఖ కథానాయకుడు సుమంత్ తో ఓ భారీ...
kishan reddy

బీజేపీ కిషన్ రెడ్డి…ప్రొఫైల్ ఇది

బీజేపీ కిషన్ రెడ్డి..రాజకీయాలపై కాసింత అవగాహన ఉన్నవారికి పరిచయం అక్కర్లేని పేరు. బీజేపీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన అయినా అంచెలంచెలుగా జాతీయ స్ధాయి నేతగా ఎదిగారు. తాజాగా సికింద్రాబాద్ నుంచి గెలిచిన ఆయన...
modi

మోడీ కేబినెట్‌లో చోటు దక్కిన నేతలు వీరే..!

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మంత్రులు ఎవరు చేరబోతున్నారనే ఉత్కంఠకు తెరపడింది. కేంద్రంలో మంత్రులు కాబోయే వారికి బీజేపీ చీఫ్ అమిత్‌...
Mallesham

తెరపై నా కథ..ఆనందంగా ఉంది:పద్మశ్రీ చింతకింది మల్లేశం

ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత చింత‌కింది మ‌ల్లేశం జీవిత‌క‌థ‌ను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న చిత్రం `మ‌ల్లేశం`. వెండితెర‌పై ఈయ‌న పాత్ర‌లో ప్రియ‌దర్శి క‌నిపించ‌నున్నాడు. రాజ్‌.ఆర్ ద‌ర్శ‌కుడు. రాజ్‌.ఆర్‌, శ్రీఅధికారి నిర్మాత‌లు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో...

తాజా వార్తలు