మోడీ కేబినెట్‌లో కీలకంగా షా:జీతు వఘాని

266
amith shah
- Advertisement -

కేంద్రంలో కొలువుతీరనున్న కొత్త కేబినెట్ ఖరారైంది. కేంద్ర క్యాబినెట్ లో అమిత్ షా చోటుపై క్లారిటీ ఇచ్చారు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జీతు వఘాని. మోడీ కేబినెట్‌లో అమిత్ షా కీలకంగా మారనున్నారన్నరని ఆయన చెప్పారు.

మోడీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో రాజ్‌ నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌, కిషన్‌ రెడ్డి, స్మృతి ఇరానీ, అరవింద్‌ సావంత్‌, పీయూష్‌ గోయల్‌, సురేష్‌ ప్రభు, నిర్మలా సీతారామన్‌, జితేంద్ర సింగ్‌, అనురాధ పటేల్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, గిరిరాజ్‌ సింగ్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, ముఖ్తార్ అబ్బాస్‌ నఖ్వీ, బాబుల్‌ సుప్రీయో లాంటి ప్రముఖులు ఉన్నారు.

- Advertisement -