ఏడాదిలో ఒక్కసారే శ్రీవారి దర్శనం:వెంకయ్య నాయుడు
భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. మంగళవారం ఉదయం వీఐపీ నైవేథ్య విరామ సమయంలో కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మహా ద్వారం వద్ద ఆలయ అర్చకులు ఘన...
ఈ ఏడాదే ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు:సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారా ఈ ఏడాదే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని సీఎం కేసీఆర్ తెలిపారు. జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద నిర్మిస్తున్న పంప్హౌజ్ పనులను మంగళవారం పరిశీలించిన సీఎం పనులను త్వరితగతిన...
ప్రభాస్కి ఫ్లాప్ ఇచ్చా..త్వరలో హిట్ ఇస్తా:వంశీ
మహర్షి మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి. రైతుల గురించి ఒక అద్భుతమైన సబ్జెక్టును తన సినిమా ద్వారా చెప్పడంతో పాటు ప్రజల్లోకి ఒక మంచి...
కాలా సీక్వెల్..ఛాన్సే లేదు:పా రంజిత్
రజనీకాంత్తో కబాలి,కాలా చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా మంచిగుర్తింపు తెచ్చుకున్నారు పా రంజిత్. మురికివాడలో సామాన్యుల కష్టాలను తీర్చే నాయకుడిగా రజనీని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఈ సందర్భంగా తమిళనాడు వేలూరు జిల్లా ఆంబూర్లో...
కోమటిరెడ్డి బ్రదర్స్కు షాక్..!
కోమటిరెడ్డి బ్రదర్స్కు గట్టి షాక్ తగిలింది.మితిమీరిన ఆత్మవిశ్వాసం లోపించిన వ్యూహం వెరసీ లోకల్ బాడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్ధానాన్ని కొల్పోయింది. గెలిచే అవకాశం ఉన్న సిట్టింగ్ స్ధానాన్ని చేజేతులా పోగొట్టుకుని శాసనమండలిలో ఒకే...
ఫేవరెట్కు షాకిచ్చిన పాక్..
తమను తక్కువ అంచనా వేయోద్దని పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. ప్రపంచకప్ ఫేవరేట్,ఆతిథ్య ఇంగ్లాండ్కు గట్టిషాకిచ్చింది. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో చెత్త ప్రదర్శనతో ఇంటా,బయట విమర్శలను ఎదుర్కొన్న పాక్..ఇంగ్లాండ్పై ఆ కసిని తీర్చుకుంది.
349 పరుగుల...
పరిషత్ ఓట్ల లెక్కింపు..ప్రతి నిమిషం అప్డేట్
నెలరోజుల ఉత్కంఠకు నేటితో తెరపడనున్నది. మండల పరిషత్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది. 5,639 ఎంపీటీసీ, 534 జెడ్పీటీసీ స్థానాలకు గతనెల...
కాళేశ్వరంకు సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు మరోసారి కాళేశ్వరం వెళ్లనున్నారు. ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ పనుల పురోగతితోపాటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకం పనులను కూడా పరిశీలించనున్నారు.ఉదయం...
జడ్పీ పీఠాల కైవసానికి టీఆర్ఎస్ కసరత్తు..
అన్నీ జడ్పీచైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందు పార్టీ ఇంచార్జీలను ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎకపక్షంగా ఉండబోతుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు....
తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..
తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యుత్ ముస్లిం ఉద్యోగులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా టీఈఈఎ అధ్యక్షుడు శివాజీ, సిఎండి లు,రఘుమా రెడ్డి,...