అంటువ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణః జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్
గ్రైటర్ హైదరాబాద్ నగరంలో అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధుల నివారణకు జీహెచ్ ఎంసీ ప్రత్యేక కార్యచరణ ప్రణళికను రూపొందించిందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్. జిహెచ్ఎంసి పరిధిలో ప్రత్యేకంగా 500 ఆరోగ్య వైద్య...
విజయనిర్మల సంతాప సభలో అపశృతి
ప్రముఖ నటీ, దర్శకురాలు విజయనిర్మల ఇటివలే మరణించిన సంగతి తెలిసిందే.ఈసందర్భంగా నేడు హైదరాబాద్ లోని సంధ్య కన్వెన్షల్ సెంటర్ లో ఆమె దశ దిన కర్మకు ఏర్పాటు చేశారు. అయితే ఆమె దశదిన...
ఓడిపోతానని నాకు ముందే తెలుసుః పవన్ కళ్యాణ్
అమెరికాలో జరగుతున్న తానా మహాసభల్లో పాల్గోన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసందర్భంగా ఆయన తన ఓటమిపై స్పందించారు. ఇటివలే జరిగిన ఎన్నికల్లో తమకు సీట్లు రావని, తాను ఓడిపోతామని ముందే తెలుసని...
రకుల్కు చుక్కలు చూపించిన బిచ్చగాళ్ళు..!
మహేష్ బాబు పోకిరి సినిమాలో బిచ్చగాళ్ళతో బ్రహ్మానందం పడే కష్టాలు ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. అయితే అలాంటి సిచ్యువేషనే ఎదురైంది రకుల్కు. ముంబైలోని ఓ హోటల్కు వెళ్లిన రకుల్కు బిచ్చగాళ్ళతో వింత...
రిటైర్మెంట్ ఎప్పుడో నాకే తెలియదు:ధోని
ప్రపంచకప్లో ధోని పేలవ ఫామ్తో ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్పై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి.దీంతో వాటిపై స్పందించారు ధోని.
తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు...
తెలంగాణకే తలమానికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్..
తెలంగాణకే తలమానికంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ మారనుందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో స్కై వాక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
అన్ని ప్రభుత్వ...
మిషన్ భగీరథకు 24 రూపాయలు కూడా ఇవ్వలేదు:కేటీఆర్,కవిత
కేంద్ర బడ్జెట్ పై గంపెడాశలు పెట్టుకున్న తెలంగాణకు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్పై నేతలు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా కేంద్ర బడ్జెట్పై స్పందించారు టీఆర్ఎస్ వర్కింగ్...
జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదు:నాదేండ్ల
ఏపీలో టీడీపీ ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం చంద్రబాబు నాయకత్వంపై నీలినీడలు కమ్ముకోగా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరమీదకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా...
తక్కువ ఖర్చుతో బ్యాటరీ బైక్…సికింద్రాబాద్ స్టూడెంట్ ఘనత
సికింద్రాబాద్ ఆడబిడ్డ అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. సీతాపల్ మండి వారాసిగూడకు చెందిన చింతల రమ్యప్రియ బ్యాటరీతో నడిచే బైక్ను తయారుచేశారు.నగరంలో ఓ కాలేజీలో ఎంబీఏ చేస్తున్న రమ్య చిన్నప్పటి నుంచి ఏదైనా...
మాలిక్ రిటైర్మెంట్..సానియా స్పందన ఇదే
పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్మాలిక్ వన్డే క్రికెట్కు గుడ్ బై చెప్పారు. ప్రపంచకప్లో బంగ్లాతో మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ను ప్రకటించారు. ఈ సందర్భంగా పాక్ ఆటగాళ్లు మాలిక్కు ఘనంగా వీడ్కోలు పలికారు.
మాలిక్...