జీఎస్టీ దెబ్బకు భారీ డిస్కౌంట్లు…
జీఎస్టీ దెబ్బకు కన్సూమర్లకు ఏడాది మధ్యలోనే దీపావళీ వచ్చేసింది. జీఎస్టీ అమలుకు ముందే పాత సరుకును విక్రయించుకోవడానికి రిటైలర్లు భారీ డిస్కౌంట్లకు తెరతీశారు. ఖరీదైన గృహోపకరణాలు తక్కువ ధరలకే అందుబాటులోకి వస్తున్నాయి.
దాదాపు 20–40...
టాస్ గెలిచిన ఇంగ్లండ్.. భారత్ బ్యాటింగ్..
టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్లో భాగంగా గురువారం లార్డ్స్లో రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారథి జో రూట్ బౌలింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్ షురూ...
బీజేపీ, కాంగ్రెస్లకు ఓటు అడిగే అర్హత లేదు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ ప్రజల నోటికాడ ముద్దను లాక్కున బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి...
మీడియాకు మొట్టికాయలు… గెలిచిన గేల్..!
తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాసినందుకు గాను ఆస్ట్రేలియా మీడియా ‘ఫైర్ఫాక్స్’పై కేసు వేశారు విండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్గేల్ . తాను ఊహించినట్లుగానే ఈ కేసులో సిడ్నీ కోర్టు గేల్కు...
గ్రామరే కాదు.. గ్లామర్ కూడా ఉంది..
రాజకీయంగా పెరిగింది, ఎదిగింది, ఒదిగింది, తెలంగాణలోనే అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలంగాణ ప్రభుత్వం తనకు పౌరసన్మానం చేయడం గొప్పగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున రాజ్భవన్లో వెంకయ్యకు పౌరసన్మానం జరిగింది....
శని, ఆది వారాలు బ్యాంకులు పనిచేస్తాయి..
బ్లాక్ మనీని అరికట్టేందుకు రూ.500. రూ.1000 లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం బ్యాంకులు, ఏటీఎంలకు సెలవు దినంగా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బ్యాన్ చేసిన నోట్లను...
దర్శకుడు శంకర్కు చెన్నై కోర్టు షాక్..
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చెన్నై ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు. ఎందుకని షాక్ అవుతున్నారా..! అసలు విషయం ఏంటంటే..సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో...
బన్నీ వర్సెస్ మహేష్…
టాలీవుడ్లో సంక్రాంతి వార్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్రాంతికి సినిమా హిట్ కొడితే ఆ సంవత్సరం అంతా విజయాలను అందుకోవచ్చని హీరోలంతా భావిస్తుంటారు. దీంతో అగ్రహీరోల దగ్గరి నుంచి చిన్నహీరోల...
బీజేపీ…భారతీయ ఝూటా పార్టీ:మంత్రి హరీశ్ రావు
బీజేపీ పార్టీకి సరికొత్త నిర్వచనం చెప్పారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ అంటే భారతీయ ఝూటా పార్టీ అని మండిపడ్డారు. దుబ్బాక మండలం రాజక్కపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్…బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని...
ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ సెటైర్..
ఇటీవల ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ మహిళల వస్త్రాదరణపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. దీంతో మహిళాలోకం తీరత్పై మండిపడుతోంది. తాజాగా ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ...