మీడియాపై జయ మార్క్…
జగమొండిగా పేరు తెచ్చుకున్న జయలలిత...తనకు ఎదురొచ్చిన వారిని ఎవ్వరిని వదల్లేదు. అంతకుఅంతా ప్రతీకారం తీర్చుకుంది. అది సొంతపార్టీ నేతలైనా....ప్రతిపక్ష పార్టీలైనా...మీడియా ఐనా జయ రూటే వేరు. తనకు వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రచారం...
ఢిల్లీలో లాక్డౌన్ పొడగింపు..
ఢిల్లీలో లాక్డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 17 వరకు లాక్డౌన్ ఉంటుందని చెప్పారు. లాక్డౌన్...
రావు జీ… వర్షాలు బాగా పడుతున్నాయా?
ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్కోవింద్ అట్టహాసంగా నామినేషన్ దాఖలుచేశారు. ప్రధాని నరేంద్రమోడీతో కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన...
క్రెడిట్, డెబిట్ కార్డుదారులకు తీపి కబురు..
పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నగదు కొరత ఏర్పడిన విషయం తెలిసింది. నోట్లకష్టాలను తగ్గించేందుకు...దేశాన్ని నగరహితంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగానే క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు ఓ...
‘జైలర్’గా వస్తున్న తలైవా..
తలైవా రజనీకాంత్- డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో ఓ చిత్రం రాబోతుంది. #Thalaivar169 అనే వర్కింగ్ టైటిల్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్ సంస్థ ఈ క్రేజీ...
‘విశ్వరూపం 2’… ఫస్ట్ లుక్
‘లోకనాయకుడు’ కమల్హాసన్ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ‘విశ్వరూపం 2’ తొలి రూపు విడుదలైంది. ‘నా దేశం, ప్రజలపై ప్రేమతో..’ అంటూ ట్విటర్ ద్వారా కమల్హాసన్ ఫస్ట్లుక్ను అభిమానులతో పంచుకున్నారు. ఎన్నో అవాంతరాల మధ్య...
ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు ..
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కేంద్ర హోంశాఖ రద్దు చేసింది. చెన్నమనేని రమేష్ భారతీయుడు కాదని జర్మనీ పౌరసత్వం కలిగిఉన్నట్లు హోంశాఖ తెలిపింది. చెన్నమనని రమేష్ 2014లో వేములవాడ నుంచి టీఆర్ఎస్...
జీఎస్టీ వసూళ్ల గణాంకాలు విడుదల..
అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత రూ.లక్ష కోట్ల మార్క్ను దాటిందని చెప్పింది. అక్టోబర్ నెలలో వసూలు చేసిన...
బీజేపీ నాయకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక..
ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందనే భయంతోనే ఆ పార్టీ నేతలు...
కేటీఆర్ బర్త్ డే…మొక్కలు నాటిన స్పీకర్
మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్భంగా చేపట్టిన ముక్కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. శాసనసభ ఆవరణలో మండలి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి మొక్కలు...