‘గద్దలకొండ గణేష్’ని అభినందించిన చిరు-మహేష్..
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎస్ కాంబినేషన్లో 14 రీల్స్ ప్లస్ బేనర్పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన 'గద్దలకొండగణేష్' సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి సూపర్హిట్...
అక్టోబర్లో అధర్వ ‘బూమరాంగ్’..!
తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ (తమిళంలో ‘ఇమైక నోడిగల్’)తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. నయనతారకు తమ్ముడిగా ప్రారంభ సన్నివేశాల్లో లవర్ బాయ్గా, పతాక...
సంచలనంగా మారిన ‘బాబు చంపేస్తాడు’ సాంగ్..
వివాదలకు కేరాఫ్ అంటే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని ఎవరైనా చెప్పేస్తారు. అలాంటి డైరెక్టర్ ప్రస్తుతం వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఈ దర్శకుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే...
ప్రధాని మోదీకి అరుదైన అవార్డు..
భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి గుర్తింపుగా గ్లోబల్ గోల్ కీపర్ అవార్డును ఆయన అందుకున్నారు. న్యూయార్క్లో జరిగిన యుఎన్ సర్వసభ్య సమావేశంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు...
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు..
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదలయ్యాయి. పోలీస్ నియామక మండలి వైబ్సైట్లో కానిస్టేబుల్ ఫలితాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 17156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా, 13,373 మంది పురుషులు,...
“మొక్కలు నాటడం మానవుని నైతిన బాధ్యత”..
ప్రకృతి వినాశనానికి కారణమైన మానవుడు దాని దుష్పరిణామాలను చవిచూస్తున్నాడని కనుక ప్రకృతిని రక్షించడం కోసం ప్రతి మానవుడు తన నైతిక బాధ్యతగా మొక్కలు నాటాలని పద్మశ్రీ అవార్డు గ్రహిత, ఫారెస్ట్ మ్యాన్ గా...
బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష..
సోమవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ ఏర్పాట్లకు సంబందించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్లో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం సెక్రటరీ పార్థసారధి, ఆయా శాఖల...
అమితాబ్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం..
భారతదేశం గర్వించదగ్గ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ను ప్రతిష్ఠాత్మ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. రెండు తరాల ప్రజలను తన నటనతో ఉర్రూతలూగిస్తున్న అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు...
హాస్య నటుడు వేణు మాధవ్కు తీవ్ర అనారోగ్యం..
తెలుగు చిత్రసీమలో కమెడియన్గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ గత కొంతకాలంగా కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో సికింద్రాబాద్ యశోదా హాస్పటల్లో...
10k She 5 బ్రోచర్ను ఆవిష్కరించిన మంత్రి..
ఈ రోజు బంజారాహిల్స్లో 10కే షీ 5 బ్రోచర్ని క్రీడ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. నెక్లెస్ రోడ్లో నవంబర్ 24 2019 న 10K Run జరగనుంది. ఈ రన్ని...