బీజేపీతో అచ్చేదిన్ కాదు.. సచ్చే దిన్- మంత్రి హరీష్
గురువారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
మండే ఎండలు: సంగటి తీసుకోండి
ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు, మండే ఎండల్లో బయటికి వెళ్ళాలంటేనే భయం భయంగా ఉంది కదూ.. అందుకే ఎండల్లో తిరిగే పనులను ఏప్రిల్, మే నెలల్లో కాస్త తగ్గించుకుంటే మంచిదంటున్నారు... ఆరోగ్య నిపుణులు....
మేడారం జాతరకు 4వేల బస్సులు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఈ వన దేవతల జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అధికారులు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక జాతరకు తరలివచ్చేందుకు రాష్ట్ర...
నిరుపేదలకు శారదాపీఠం ఆపన్న హస్తం..
కరోనా కారణంగా నిరాశ్రయులైన నిరుపేదలకు విశాఖ శారదాపీఠం ఆపన్న హస్తం అందించింది. పీఠం పరిసరాల్లో నివసించే నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. చినముషిడివాడలోని పీఠం ప్రాంగణంలో గురువారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు....
కరోనా నియంత్రణకు సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భయాందోళనలకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాకు నియంత్రించేందుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తమ వంతు సహాయం చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున...
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా యాదాద్రి …
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా యాదాద్రి పనుల పురోగతి పై ఆర్ అండ్ బి శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
సీఎం కేసీఆర్ బాటలో జగన్..ఏపీ కొత్త జిల్లాలు ఇవే..!
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటుచేశారు సీఎం కేసీఆర్. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాల తెలంగాణగా పల్లెల్లో వెలుగులు నింపుతున్నారు కేసీఆర్. సీఎం ముందుచూపుతో పాలన ప్రజలకు మరింత...
సింగరేణి..తెలంగాణ కొంగు బంగారం
సింగరేణి సంస్థ తెలంగాణకే తలమానికమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సింగరేణిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో మాట్లాడిన సీఎం....సమైక్య రాష్ట్రంలో పాలకులు అన్నివిధాలా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సింగరేణితో పాటు ఆర్టీసీ,ఎలక్ట్రిసిటీ బోర్డులు...
చిరంజీవి సెట్లో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మారుతీ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. కోకాపేట్లోని ఆచార్య ధర్మస్థలి సెట్లో షూటింగ్ జరుగుతోంది. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన సన్నివేశాన్ని...
ఏపీ ఆధీనంలోని భవనాలన్ని తెలంగాణకు అప్పగించాలి..
హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించడానికి కేటాయించిన భవనాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు...