Saturday, May 4, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

Vijaya Devarakonda Shiva Nirvana

మజిలీ దర్శకుడితో విజయ్ దేవరకొండ

రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈమూవీ తెరకెక్కుతుంది. ఈమూవీలో రాశీ ఖన్నా మెయిన్ హీరోయిన్ కాగా.. కేథరిన్ థ్రెసా, ఐశ్వర్యా...
ram red

పూరీతో రామ్‌ ‘రెడ్’ ప్రారంభం..!

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తర్వాత హీరో రామ్ మరో సినిమాకు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ హీరో కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ అనే...
gold

బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం..!

మరో సంచలన నిర్ణయం దిశగా మోడీ సర్కార్ అడుగులు వేస్తోంది. అక్రమంగా బంగారం దాచేవారిపై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమవుతోంది.రశీదులు లేని బంగారంపై పన్ను చెల్లించేలా కొత్తగా గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్‌ను ప్రకటించేందుకు...
ktr

మేక్ ఇన్ ఇండియా సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు కేటీఆర్. ఢిల్లీలోని హోటల్ అశోక లో మేక్ ఇన్ ఇండియాలో స్టేట్ కన్సల్టేషన్ వర్క్ షాప్...

రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం- మారెడ్డి

నేడు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత సవంత్సరం కంటే ధాన్యం కొనుగొల్లు ఎక్కువ చేపట్టాలని.. అందుకావలసిన ప్రణాళికలు చేయాలని.. రైతులకు ఏలాంటి ఇబ్బందులు...
ktr rajnath

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌తో కేటీఆర్ భేటీ..

మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. రాష్ట్రంలో రక్షణశాఖ భూముల అప్పగింతపై వినతిపత్రం అందజేసినట్లు సమాచారం. మధ్యాహ్నం అన్ని రాష్ట్రాల...
satyawathi

నకిలీ విత్తనాలను అరికట్టాలిః మంత్రి సత్యవతి

నకిలీ విత్తనాలు సరాఫరా చేస్తున్న వారిపై కఠని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ . మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ కుమారి బిందు అధ్యక్షతన నేడు...
minister errabelli

అవినీతి పరులను ప్రభుత్వం వదిలిపెట్టదు: ఎర్రబెల్లి

అవినీతి పరులను,భూ కబ్జా దారులను ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో...
civil-supply

వరి ధాన్యం కోనుగోళ్లకు 3,327కేంద్రాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లకు 3,327 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు పౌరసరఫరాల సంస్ధ కమీషనర్ అకున్ సబర్వాల్. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో పౌరసరఫరాల సంస్ధ చైర్మన్ శ్రీనివాస్...

తాజా వార్తలు