మేక్ ఇన్ ఇండియా సదస్సుకు హాజరైన మంత్రి కేటీఆర్

398
ktr
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఢిల్లీ పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు కేటీఆర్. ఢిల్లీలోని హోటల్ అశోక లో మేక్ ఇన్ ఇండియాలో స్టేట్ కన్సల్టేషన్ వర్క్ షాప్ సదస్సు. జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముఖ్య అతిధిగా హాజరుకాగా తెలంగాణ రాష్ట్రం తరపున మంత్రి కేటీఆర్ హజరయ్యారు. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు కేటీఆర్.

ఈ సమావేశం అనంతరం కేటీఆర్‌ సాయంత్రం 5.30గంటలకు గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు. తరువాత 7.30 గంటలకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో భేటీ కానున్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -