బిగ్ బాస్ 3 : ఒక్క క్లిక్తో ఓటు..
బిగ్ బాస్ 3 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. ఎలిమినేషన్స్ ప్రక్రియ ముగియడంతో టాప్ 5 కంటెస్టెంట్స్గా వరుణ్,అలీ,రాహుల్,శ్రీముఖి,బాబా భాస్కర్లు బరిలో నిలిచారు. వీరిలో ఒకరు విజేతగా నిలవనుండగా గెలిచిన వారికి 50...
బిగ్ బాస్ హౌస్లో సుమ.. ఫన్నీ టాస్క్లు..
బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఐదుగురు ఫైనలిస్టులు దీపావళి జరుపుకున్నారు. దీపావళి రోజు వాళ్లతో ప్రముఖ యాంకర్ సుమ జాయిన్ అయ్యారు. సుమ ఎంట్రీతో హౌస్మేట్స్ శ్రీముఖి, బాబా భాస్కర్, అలీ, వరుణ్,...
“మీకు మాత్రమే చెప్తా” సెన్సార్ పూర్తి..
విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ హౌస్ "కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్" పతాకంపై రూపొందిన సినిమా "మీకు మాత్రమే చెప్తా". ఈ మూవీకి ఎలాంటి కట్స్ లేకుండా యు/ఎ సర్టిఫికెట్ లభించింది. సెన్సార్...
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం..
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మంగళవారం నుంచి కార్తీకమాసోత్సవాలు ప్రారంభమైయ్యాయి. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కేఎస్ రామారావు తెలిపారు. హిందువులు పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి నుంచి...
‘విజిల్’ విజయంతో మంచి ఆఫర్స్- దీపక్
తలపతి విజయ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో రూపొందిన విజిల్ దీపావళి పండగ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన విజిల్ మూవీలో విజయ్ సరసన...
బిగ్ బాస్: శ్రీముఖిపై వివాదాస్పద వ్యాఖ్యలు..
‘బిగ్ బాస్’ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం హౌస్లో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లు.. శ్రీముఖి, వరుణ్ సందేశ్, అలీ, రాహుల్, బాబా భాస్కర్లలో...
భారీగా పెరగనున్న పసిడి ధరల..
బంగారం 10 గ్రాముల ధర ఈ సంవత్సరాంతానికి దేశంలో రూ.42,000ను తాకుతుందని కమోడిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
డిస్కో రాజా సాంగ్కి అనూహ్యమైన స్పందన..
మాస్ మహారాజ్ రవి తేజ మరోసారి తన పవర్ ఫుల్ పెరఫార్మన్సుతో ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు, మాస్ మహారాజ్ రవి తేజ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ వి ఐ...
చినజీయర్ స్వామి ఆశిస్సులు తీసుకున్న ఎంపీ సంతోష్..
సోమవారం ప్రముఖ ఆధ్మాత్మిక గురువు, శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి తిరు నక్షత్ర మహోత్సవం(64వ జయంతి వేడుకలు) హైదరాబాద్లోని శంషాబాద్లో జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా...
నీరా పాలసీ జీఓను విడుదల మంత్రులు..
సోమవారం నీరా పాలసీ మార్గదర్శకాలను రాష్ట్ర మంత్రులు కె టి రామారావు , తన్నీరు హరిష్ రావు, శ్రీనివాస్ గౌడ్లు విడుదల చేశారు. నీరా పాలసీ జీ వోను విడుదల చేస్తున్నందుకు ఎంతో అనందంగా...