కేటీఆర్ ది గ్రేట్ – భండారు శ్రీనివాసరావు
కేటీఆర్ ది గ్రేట్ అని కొనియాడారు ప్రముఖ జర్నలిస్టు భండారు శ్రీనివాసరావు. తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా వివరించారు. ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు...
దేశం మొత్తం 21 రోజులు లాక్ డౌన్ : ప్రధాని మోడీ
సంకట సమయంలో దేశం మొత్తం ఒక్కటిగా నిలిచిందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ...జనతా కర్ఫ్యూను ప్రతిఒక్కరు విజయవంతం చేశారని తెలిపారు. కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుందో అందరం తెలుసుకున్నామని చెప్పారు.
కరోనా...
నిత్యావసర సరుకుల ధరలు పెంచితే..పీడీ యాక్టు: సీఎం కేసీఆర్
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 36 నమోదయ్యాయని వీరిలో ఒకరు రీకవరి అయ్యారని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం ...హోం క్వారెంటైన్లో...
పట్టణాల్లో పారిశుధ్యంపై దృష్టిసారించండి : కేటీఆర్
కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో తన పరిధిలోని మునిసిపల్ మరియు ఐటీ, పరిశ్రమల శాఖ అధికారులతో ఈరోజు మంత్రి కె. తారక రామారావు సమీక్ష నిర్వహించారు....
లైవ్లో ఉగాది పంచాంగ శ్రవణం…
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఉదయం 10 గంటలకు బోగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం జరగనుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొంటారు.
ప్రత్యేక...
కరోనా రిలీఫ్ ఫండ్కి అనూహ్య స్పందన..
కరోనా కట్టడి కోసం చేపట్టిన రిలీఫ్ ఫండ్ కి అనూహ్య స్పందన వస్తోంది. పలువురు ప్రముఖులు స్వచ్చందంగా విరాళాలు అందిస్తున్నారు.
ప్రగతి భవన్ లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, హీరో నితిన్ విరాళాన్ని అందజేశారు....
ఆగస్ట్ లో “ఎఫ్3” రెగ్యులర్ షూటింగ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నసంగతి తెలిసిందే. వెంకటేశ్, వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ చిత్రంలో మెహరీ్న్, తమన్నాలు హీరోయిన్లుగా నటించారు. దిల్...
వరంగల్ అధికారులతో ఎర్రబెల్లి రివ్యూ..
కరోనా వైరస్ నిర్మూలన పై వరంగల్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. కరోనా వైరస్ నిర్మూలనపై ప్రభుత్వ నిబంధనలు, సూచనలు, ప్రజలు అచరిస్తున్న వైనాన్ని, అధికారుల పనితీరుని...
కరోనా విద్యార్థులకు ప్రమోషన్…
కరోనా ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అత్యవసర సర్వీసులు మినహా ఇప్పటికే అన్ని మూతపడగా విద్యార్థులకు యూపీ సర్కార్ బాటలోనే గుడ్ న్యూస్ అందించింది గుజరాత్ సర్కార్.
కోవిడ్-19 వైరస్ వ్యాప్తి...
కరోనా..118 ప్రభుత్వ ప్రయోగశాలలు
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్తగా 118 ప్రభుత్వ ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) ఆధ్వర్యంలో ఈ ప్రయోగశాలలు నడవనున్నాయి.
రోజుకు 12000 నమూనాలను పరీక్షించే సామర్థ్యం ఉంది. ఇప్పటి...