- Advertisement -
కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కొత్తగా 118 ప్రభుత్వ ప్రయోగశాలలు ఏర్పాటుచేశారు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసిఎంఆర్) ఆధ్వర్యంలో ఈ ప్రయోగశాలలు నడవనున్నాయి.
రోజుకు 12000 నమూనాలను పరీక్షించే సామర్థ్యం ఉంది. ఇప్పటి వరకు 22 ప్రైవేట్ ప్రయోగశాలల నెట్ వర్క్ సుమారు 15,500 సేకరణ కేంద్రాలతో ఐసిఎంఆర్లో నమోదు చేశారు.
- Advertisement -