కరోనాపై పోరాటం…స్పందించిన పీవీ సింధు
కరోనాపై పోరాటానికి మద్దతుగా తమ వంతు సాయం అందిస్తున్నారు సినీ,రాజకీయ,క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు తమవంతు సాయం ప్రకటించగా తాజాగా పీవీ సింధు ముందుకొచ్చింది.
తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు తనవంతు...
ఇంట్లోనే ఉందాం.. ఆరోగ్యం పంచుదాం.. చిరు
అందరికీ ఉగాది శుభాకాంక్షలు.. అయితే ఈ పండుగని పండుగలా జరుపుకునే పరిస్థితి లేదు. నేటి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో ఇంటిపట్టునే ఉండి కరోనా మహమ్మారి మరింత వ్యాపించకుండా ఉండేలా సహకరించాలని వేడుకుంటున్నాను అని...
మంత్రి జగదీష్ రెడ్డి చొరవతో ప్రయాణికులకు విముక్తి..
కరోనా ప్రభావంతో తెలంగాణలోని అన్ని సరిహద్దుల్లోని చెక్పోస్ట్లు బంద్ చేశారు. అయితే ఈ రోజు అర్ద రాత్రి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న బార్డర్ చెక్ పోస్ట్లను మంత్రి జగదీష్ రెడ్డి...
కరోనా ఎఫెక్ట్.. కేంద్ర ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ..!
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.....
ధరలు పెంచితే కఠిన చర్యలు- మంత్రి తలసాని
తెలంగాణ కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా గతకొద్ది రోజులుగా రాష్ట్రంలో లాక్డౌన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో ఇంటికి ఒక్కరికి మాత్రం బయటికి వెళ్లడానికి అనుమతిని ఇచ్చారు....
కరోనాపై పోరాటానికి అనిల్ రావిపూడి రూ. 10 లక్షల విరాళం
కరోనా మహమ్మారిపై పోరాటానికి తెలుగు చిత్రసీమ నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా మొత్తం రూ. 10...
ఓపికతో ఉండండి…చేయి దాటితే కష్టమే: హరీష్
కరోనా వైరస్ నేపథ్యంలో సరుకుల రవాణా ఆగి పోవడం వల్ల పట్టణాలలో కూరగాయల ధరలు పెరిగాయి.... గ్రామాల్లో తగ్గుముఖం పట్టాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ...
హిట్ మ్యాన్తో కెవిన్ స్పెషల్ ఇంటర్వ్యూ
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడిగా తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు కెవిన్ పీటర్సన్. కెవిన్ ఆట,స్టైల్ని ఇష్టపడని క్రికెట్ లవర్ ఉండరు. ఇక భారత్తో కెవిన్కు చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఐపీఎల్...
భారత్లో కరోనా @ 649
ప్రపంచదేశాలను గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ భారత్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు భారత్లో 649 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
వీరిలో 13 మంది మృతి చెందగా 42 మంది...
కరోనా…రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన పవన్
కరోనా మహమ్మారి రోజురోజుకి పంజా విసురుతున్న నేపథ్యంలో తమవంతుగా సాయం అందించేందుకు పలువురు ప్రముఖులు ముందుకువస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ వంతుగా రూ. 500 కోట్ల విరాళాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించగా తాజాగా...