కరోనా.. తెలుగు ప్రభుత్వాలకు పూరీ సలహా..!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభింస్తోంది. ఇండియలో ఇప్పటికే వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రల్లో కరోనా కేసుల క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో 67కు చేరగా.. ఒకరు కోలుకున్నారు....
ఇటలీ-అమెరికాలో కరోనా కల్లోలం..
ప్రజలు కరోనా వైరస్ను సాదారణ విషయం అనుకుంటున్నారు. దాంతో కరోనా వైరస్ మరింత బలంగా వ్యాపిస్తోంది ఇప్పటికే ప్రపంచంలో పలు దేశాలు దీని దెబ్బకు విలవిలలాడుతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 30...
దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు..!
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఏం జరుగుతుందిలే అనే కేర్లెసే ఇప్పుడు ఇటలీ ప్రజల ప్రాణాల మీదకు వచ్చింది. ఈ వైరస్ చైనాలో నుండి వచ్చినా.. దాన్ని కట్టడి చేసి.. అద్భుతమైన...
ఇవాళ కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్ఫరెన్స్
ఇవాళ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ వీడియో కాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వైద్యారోగ్య, మార్కెటింగ్, పౌరసరఫరాల...
సీసీసీకి విరాళాల వెల్లువ..
సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సినీ,దర్శక,నిర్మాతలు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. తాజాగా సిసిసికి యువసామ్రాట్ నాగచైతన్య రూ. 25 లక్షల విరాళం...
సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ
కరోనా ప్రభావంతో దేశ ఆర్దిక వ్యవస్థ అతలాకుతలం అయ్యే పరిస్థితి నెలకొంది. కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు తమవంతు సాయం...
పీఎం కేర్స్కు విరాళాలివ్వండి
కరోనాపై పోరుకు విరాళాలు ఇచ్చేందుకు పీఎం కేర్స్(ప్రధాన్ మంత్రి సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచుయేషన్) ప్రత్యేక నిధిని ఏర్పాటుచేశామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అత్యవసర పరిస్థితుల్లో పౌరులకు సహాయం...
డీఎస్పీ కొడుకు చనిపోయాడని పుకార్లు…ఒకరు అరెస్ట్
కొత్తగూడెం డీఎస్పీ అలీ కుమారుడు చనిపోయాడని అబద్దాలు ప్రచారం చేస్తున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలీ కొడుకు చనిపోయాడని ప్రచారం చేస్తున్న వంటమనిషిని వల వేసి పట్టుకున్నారు. తర్వాత తాను చనిపోలేదనే...
పీఎం సహాయనిధికి బీసీసీఐ రూ.51 కోట్ల విరాళం…
కరోనా మహమ్మారిపై పోరాడేందుకు క్రీడా లోకం తరలివస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా వెలుగొందుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)..కరోనా వైరస్పై పోరుకు భారీ విరాళం ప్రకటించింది. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్కు...
కరీంనగర్…కరోనా అలర్ట్ పై కలెక్టర్ వివరణ
కరీంనగర్ కు వచ్చిన 10 మంది ఇండోనేషియా వాసులతో పాటు, మరొకరికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు జిల్లా కలెక్టర్ శశాంక. నగరంలో అమలవుతున్న లాక్ డౌన్ తీరును వాహనాల్లో తిరుగుతూ...