రంగనాయక సాగర్ 3వ పంపుసెట్ ప్రారంభం..
సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ టన్నెల్ లో గురువారం సాయంత్రం మూడవ పంపు సెట్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. మరో రెండు రోజుల్లో...
పత్రికా కథనానికి స్పందించిన మాజీఎంపీ కవిత..
కరోనా వైరస్తో లాక్ డౌన్ నెలకొనగా ఎవరు పస్తులు ఉండకూడదన్న ఆదేశంతో టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కేటీఆర్, మాజీఎంపీ కవిత ట్విట్టర్ ద్వారా లేదా తమ దృష్టికి...
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు: మంత్రి వేముల
కరోనా విపత్తు వేళ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న 77 మంది వైద్య సిబ్బందికి ఫారెన్ సర్వీస్ డిప్యూటేషన్ (ఎఫ్ఎస్డీ) గడువు ఏప్రిల్ నెలాఖరుతో ముగిసింది. వీరంతా వివిధ ప్రాంతాలకు...
1038కి చేరిన కరోనా కేసులు..
తెలంగాణలో కరోనా కేసులు 1038కి చేరాయి. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులిటెన్లో వెల్లడించింది ఆరోగ్య శాఖ.
కరోనాతో ఇవాళ ముగ్గురు మృతి చెందగా ఇప్పటివరకు మృతిచెందిన...
గ్రేటర్లో కరోనా కేసులపై సీఎం కేసీఆర్ సమీక్ష..
గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో ఈ రోజు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య ఆరోగ్య శాఖ ను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం...
సీఎం సహాయనిధికి మైండ్ ట్రీ సంస్థ భారీ విరాళం..
మైండ్ ట్రీ సంస్థ 1.8 కోట్ల విలువైన 12 (పోలిమిరేజ్ చైన్ రియాక్షన్ ) పిసీఆర్ మేషిన్లను ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కె.తారకరామారావుకు అందించింది. అలాగే...
కేంద్ర ఐటీ శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ..
మొన్న అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటి, మరియు అనుభంద పరిశ్రమను ఆదుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలకు సంబంధించి సవివరమైన లేఖ...
పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కేటీఆర్ సమీక్ష..
ప్రస్తుతం ఎదుర్కోంటున్న కోవిడ్ 19 సంక్షోభం తర్వతా యధావిధిగా రాష్ర్టంలోని పారిశ్రామిక రంగ కార్యకలాపాలు కోనసాగేలా అవసరం అయిన చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖామంత్రి కె.తారక రామారావు ఈ రోజు పరిశ్రమల శాఖాధికారులను...
కరోనా కట్టడి..సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం: ఎంపీ సంతోష్
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను పరిశీలించిన బృందం..తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ విషయాన్ని ఢిల్లీలో కేంద్రహోంశాఖ...
భగీరథ నీళ్లే సురక్షితం- మంత్రి జగదీష్ రెడ్డి
మిషన్ భగీరథ నీళ్లే శ్రేయస్కరం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ నది జలాలను నేరుగా ప్రజల చెంతకు...