కరోనా కట్టడి..సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం: ఎంపీ సంతోష్

308
santhosh
- Advertisement -

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను పరిశీలించిన బృందం..తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ విషయాన్ని ఢిల్లీలో కేంద్రహోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసలిల శ్రీవాస్తవ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తగినన్ని టెస్టింగ్‌ కిట్లు, పీపీఈ కిట్లు, ఇతర వైద్య సామగ్రి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన సంతోష్…ఇది సీఎం కేసీఆర్ పనితీరును నిదర్శనమని తెలిపారు.

- Advertisement -