సీఎం సహాయనిధికి మైండ్ ట్రీ సంస్థ భారీ విరాళం..

207
cmrf
- Advertisement -

మైండ్ ట్రీ సంస్థ 1.8 కోట్ల విలువైన 12 (పోలిమిరేజ్ చైన్ రియాక్షన్ ) పిసీఆర్ మేషిన్లను ముఖ్యమంత్రి సహాయనిధి కి విరాళంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కె.తారకరామారావుకు అందించింది. అలాగే వరంగల్ కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధి కి 40 లక్షల 31 వేల రూపాయలను విరాళంగా అందించింది. ఇందుకు సంబంధించి ఈరోజు బ్యాంకు చైర్మన్ కే ప్రవీణ్ కుమార్ మంత్రి కే తారకరామారావు కి చెక్కును అందించారు.

- Advertisement -