భౌతిక దూరమే మార్గం: డీజీపీ మహేందర్ రెడ్డి

208
telangana dgp
- Advertisement -

కరోనా నియంత్రణకు భౌతిక దూరమే మార్గమని తెలిపారు డీజీపీ మహేందర్ రెడ్డి. కరోనా వ్యాధి భారీన పడకుండా ఉండేందుకు తగిన సూచనలను చేశారు డీజీపీ.

మాస్కులు ధరించడం, శానిటైజర్లను ఉపయోగించడం, తరుచుగా చేతులు శుభ్రపరుచుకోవాలన్నారు. దీంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భౌతిక దూరం పాటించడం వంటి చర్యలు వ్యాక్సిన్‌ కనుగొనేంత వరకు మన జీవన విధానంగా ఉండాలన్నారు.

- Advertisement -