Thursday, May 2, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

kcr meeting

కోవిడ్ నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహణ..

ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో కోవిడ్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు. ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, డీపీఓలందరికీ...
kcr cm

కల్నల్ సంతోష్ త్యాగం వెలకట్టలేనిది- సీఎం కేసీఆర్‌

భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ...
cm kcr meeting

సీఎం కేసీఆర్‌ కలెక్టర్లతో సమావేశం..

గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం –అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి –గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు –రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనా–అంటువ్యాధులు, మిడతల దండు,...
about colonel santhosh

కల్నల్‌ సంతోష్ విద్యాభ్యాసం..

బిక్కుమల్ల సంతోష్ బాబు తెలంగాణలోని సూర్యపేటకు చెందిన ఇండియన్‌ ఆర్మీ కల్నల్‌. లద్దాఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద సోమవారం రాత్రి భారత్‌, చైనా బలగాలు ఘర్షణలో వీర మరణం పొందారు. వీరాజవాన్ సంతోష్‌...
santhosh babu

భారత్‌-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన...
Gokul Chat

గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్..‌

తెలంగాణలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. నిత్యం వందల సంఖ్యలో కరోనా కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌ కోఠిలో గోకుల్ చాట్ యజమాని విజయ వర్ఘీ (72)కి...
KCR

తెలంగాణ పల్లెలన్నీ బాగుపడాలి- సీఎం‌

అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారాలు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలోని పల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ఇన్ని...
Rains in telangana

నేడు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు..

పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలు, తూర్పు మధ్యప్రదేశ్‌లో చాలా ప్రాంతాలు, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో మరికొన్ని ప్రాంతాలలోనికి నైఋతి రుతుపవనాలు విస్తరించాయి.తూర్పు విదర్భ మరియు దాని పరిసర ప్రాంతాలలో 5.8 km నుండి...
bishwa bhushan

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చాం:ఏపీ గవర్నర్

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు గవర్నర్ బిశ్వ భూషణ్. ఏపీ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగించిన గవర్నర్…వ్యవసాయ అనుబంధ రంగాల్లో వృద్ది సాధించామని తెలిపారు. ఎన్నికల...
telanganacoronavirus

కరోనా పరీక్షలు చేసే ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్స్ ఇవే….

తెలంగాణలో కరోనా పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారం డబ్బులు వసూలు చేసే వీలు లేకుండా కరోనా పరీక్షలకు రూ.2200 ఫీజును...

తాజా వార్తలు