Friday, May 3, 2024

టాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

వన్యప్రాణి సంరక్షణతోనే జీవ సమతుల్యత: మంత్రి

వన్యప్రాణుల సంరక్షణతోనే జీవుల సమతుల్యత సాధ్యమని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. మావ‌న-జంతు సంఘ‌ర్షణల నివారణ దిశకు తెలంగాణ ప్ర‌భుత్వం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి...
harish

వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌..

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించడంపై మంత్రి హరీష్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాణీదేవికి మంత్రి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్విట్లర్‌ వేదికగా...

ఈ గెలుపు పట్టభద్రులది: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ శాసనమండలి స్థానంలో సురభి వాణిదేవి విజయం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....
minister errabelli

ఎన్నికేదైనా గెలుపు టీఆర్ఎస్దే- మంత్రి ఎర్ర‌బెల్లి

యాదాద్రి నిర్మాణం చారిత్రాత్మ‌కంగా జ‌రుగుతున్న‌ద‌ని, ఈ నిర్మాణం చేప‌ట్టిన సీఎం కెసిఆర్, చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచిపోయే విధంగా ప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్...
minister gangula

బియ్యం తీసుకోకపోతే రేష‌న్ కార్డు ర‌ద్దు- మంత్రి గంగుల

అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా బీపీఎల్ కుటుంబాల‌కు తెల్ల రేష‌న్ కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ సమాధానం ఇచ్చారు.ప్రస్తుతం తెలంగాణ‌లో కోటీ 73 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని...
ts

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీపై రెండు, మూడు రోజుల్లోనే శాసనసభలో ప్రకటన చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యోగులకు ఏపీలో ఇచ్చిన ఐఆర్ కంటే...
Vanidevi

ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు..

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్‌రావును టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.వాణీదేవి మట్టికరిపించారు. ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణీదేవి ఘన విజయం సాధించారు. వాణీదేవికి మొదటి ప్రాధాన్యత...
ktr and ganta

మంత్రి కేటీఆర్‌ను కలిసిన గంటా శ్రీనివాసరావు..

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆయనతో భేటీ అయ్యారు. శాసనసభ సమావేశాల టీ విరామ సమయంలో కేటీఆర్‌తో గంటా భేటీ...
bjp

కాషాయపార్టీకి ఘోర అవమానం..!

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై ఒకరు తిట్ల పంచాంగంతో విరుచుకుపడుతున్నారు. ఎన్నికలలో గెలుపు మాదంటే మాది అని...
Sonu Sood

నటుడు సోనూ సూద్‌కు అరుదైన గౌరవం..

నటుడు సోనూ సూద్ కు అరుదైన గౌరవం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించగా… వలసకూలీలు, ఆపన్నుల పాలిట ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు సోనూ సూద్. అయితే బడ్జెట్ ధరల...

తాజా వార్తలు