Sunday, April 28, 2024

క్రీడలు

IPL 2024:ఐపీఎల్ చరిత్రలో రికార్డు ఛేజ్

ఐపీఎల్ 2024 ఆధ్యంతం ప్రేక్షకులను అలరిస్తోంది. శుక్రవారం కోల్ కతా వేదికగా జరిగిన ఆసక్తికర మ్యాచ్‌లో భారీ టార్గెట్‌ని చేధించి ఔరా అనిపించింది పంజాబ్. 262 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ మని ఉదేసింది....

IPL 2024 : ఊపిరి పిల్చుకున్న’ముంబై’!

ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభం నుంచి వరుస పరాజయాలతో సతమతమౌతున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 29 పరుగుల...

IPL 2024 :ఆ రెండు జట్ల పనైపోయిందా?

ఐపీఎల్ 17 వ సీజన్ ఎవరి ఊహలకు అందడం లేదు. ఒకప్పుడు పాయింట్ల పట్టికలో కింద ఉండే సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ వంటి...

IPL 2024 : హర్ధిక్ చెత్త కెప్టెన్సీ ?

ఐపీఎల్ 17 సీజన్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ లో కోల్ కతా చేతిలో స్వల్ప తేడాతో ఓటమి చవి చూసినప్పటికి నిన్న ముంబై తో జరిగిన...

IND vs ENG : సరిదిద్దుకుంటారా?

రాజ్ కోట్ వేధికగా 15న ( రేపు ) టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మద్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్ కోట్ చేరుకున్నాయి కూడా. తొలి రెండు...
Virender Sehwag Spoke Foolishly,' Says Sourav Ganguly

సెహ్వాగ్‌ ఓ పిచ్చోడన్న గంగూలీ

‘నేను కోచ్‌ ఎందుకు కాలేకపోయానో తెలుసా..ఎందుకంటే బీసీసీఐలోని పెద్దలతో నాకు సాన్నిహిత్యం లేకపోవడమే’ అని సెహ్వాగ్ అన్న సంగతి తెలిసిందే. బీసీసీఐ కోరిక మేర‌కు చివ‌రి నిమిషంలో వీరూ కోచ్ ప‌ద‌వి కోసం...

రేపటి నుంచే స్టార్ట్.. వారికి ఇదే చివరి వరల్డ్ కప్?

ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. భారత్ వేధికగా వన్డే ప్రపంచ కప్ రేపటి నుంచి గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఇప్పటికే పాల్గొనే జట్లన్నీ సన్నాహక...
PV Sindhu, Rio silver medallist, felicitated by AP government

రజత ‘సింధూ’రానికి ఏపీలో అపూర్వ స్వాగతం

రియో ఒలింపిక్స్‌ లో రజత పతకం సాధించిన తొలి భారత మహిళగా కీర్తి పతాకం ఎగురవేసిన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధుకు విజయవాడలో అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన...
india vs england

భారత జైత్రయాత్రకు బ్రేక్‌..

ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆతిథ్య ఇంగ్లండ్‌ చేతిలో భారత్ మట్టికరించింది. బ్యాటింగ్,బౌలింగ్‌ అన్ని రంగాల్లో రాణించిన ఇంగ్లండ్‌ 31 పరుగుల తేడాతో భారత్‌పై గెలుపొందింది. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి...

ఆఫ్రిది పై వేటు..

పాక్ టీ 20 కెప్టెన్‌ షాహిద్ ఆఫ్రిదిపై వేటు పడింది.ఇంగ్లాండ్‌తో వచ్చే బుధవారం జరగనున్న ఏకైక టీ20 మ్యాచ్‌ కోసం 13 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలక్టర్లు అందులో అఫ్రిదికి మొండిచేయి...

తాజా వార్తలు