Sunday, April 28, 2024

క్రీడలు

లక్నో టీ20లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం..

టెస్టు, వన్డే సిరీస్‌ల్లో కరీబియన్లను మట్టికరిపించిన టీమ్‌ఇండియా.. టీ20 సిరీస్‌నూ అలవోకగా హస్తగతం చేసుకుంది. లక్నో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ జట్టుపై 71 పరుగుల తేడాతో...

రాజా రిథ్విక్‌ను అభినందించిన మంత్రి కేటీఆర్..

భారత చదరంగంలో మరో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) అవతరించాడు. 17 ఏళ్ల తెలంగాణ కుర్రాడు రాజా రిత్విక్‌ ఇటీవల జీఎం హోదా అందుకున్నాడు. కాగా, శనివారం రాజా రిత్విక్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను...
kohli

మేడమ్‌ టుస్సాడ్స్‌లో విరాట్..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాం కొలువుదీరింది. న్యూఢిల్లీలోని మ్యూజియంలో నిర్వాహకులు బుధవారం ఆవిష్కరించారు. నా విగ్రహాన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు...
rcb

గుజరాత్‌పై ఆర్సీబీ గెలుపు..

కీలకమ్యాచ్‌లో సత్తాచాటింది ఆర్సీబీ. ఫ్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో బెంగళూరు సత్తా చాటి గుజరాత్‌పై విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ…18.4 ఓవర్లలో...
srh

ఢిల్లీపై హైదరాబాద్ సూపర్ విక్టరీ..

ఐపీఎల్ 2020లో భాగంగా దుబాయ్ వేదికగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని నమోదుచేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలో 131...
novak

ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా జకోవిచ్

ఫ్రెంచ్ ఓపెన్ 2021 విజేతగా నిలిచారు జకోవిచ్. ఫ్రాన్స్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సీడ్ నోవాక్ జకోవిచ్ విజేతగా నిలిచాడు. సిట్సిపాస్‌ హోరాహోరీగా ఫైనల్ పోరులో జకోవిచ్...
fritz

నాదల్‌కు షాక్…ఏటీపీ మాస్టర్స్‌ విజేతగా ఫ్రిట్జ్‌

రఫెల్ నాదల్‌కు షాక్‌ ఇచ్చాడు యువ ఆటగాడు. ఏటీపీ మాస్టర్స్ 100 విజేతగా అమెరికాకు చెందిన యువ ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ నిలిచాడు. నాదల్‌కు షాకిస్తూ విజేతగా నిలిచిన తొలి అమెరికా ఆటగాడిగా...
kxip

రాజస్ధాన్ పై పంజాబ్ గెలుపు

మొహాలీ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్ధాన్ రాయల్స్ పై 12 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణిత 20ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 183పరుగులు...
Sehwag praises MP Kavitha

ఎంపీ కవితపై వీరేంద్రుడి ప్రశంసలు

ఎంపీ కవిత చేపట్టిన ‘సిస్టర్స్‌ 4చేంజ్‌’కు అన్నివర్గాల మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు తమ మద్దతును ప్రకటిస్తున్నారు. ఇప్పటికే  ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌.... కవితను ప్రత్యేకంగా ట్వీట్‌లో...
ipl

ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 జట్లు..

ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలను 8 జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2022 సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు క్రికెట్ వినోదాన్ని అందించనున్నాయి. ఈ మేరకు...

తాజా వార్తలు