షాకింగ్..కోవాగ్జిన్ వేసుకుంటే ఆ దేశాల్లో నో ఎంట్రీ!
నిజంగా ఇది షాకింగ్ న్యూసే…భారత్లో కరోనా కట్టడికి మొదటి నుండి రెండు వాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉండగా ఒకటి సీరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ కాగా మరోకటి భారత్ బయోటెక్ తయారు...
గిరిజన యువతకు ఉపాధికోసం కృషి: మంత్రి సత్యవతి
హైదరాబాద్: ఎంసీఆర్ హెచ్ ఆర్డీలో గిరిజన సంక్షేమ శాఖపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జెడ్...
కమల్కే ఈర్ష్య పుడుతది..కేటీఆర్ ట్వీట్
మునుగోడు ఉప ఎన్నికల నడుమ బీజేపీ చేసిన వింతలు విశేషాలు గుర్తుచేసుకుంటే ప్రజాస్వామ్యం మనగలుగుతుందా అని సందేహం తలేత్తుతుంది. మరీ ముఖ్యంగా పోలింగ్రోజున చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ నాయకులు చేసిన...
బాసర సరస్వతి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి..
బాసర సరస్వతి దేవి దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి...
ఉక్కుమహిళ పెళ్లిచేసుకుంది….
మణిపూర్ కు చెందిన పౌరహక్కుల ఉద్యమకారిణి ఇరోమ్ షర్మిలా పెళ్లి చేసుకుంది. పదహారేళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఆమె గత ఏడాదే దీక్ష విరమించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నికల్లో...
టీఆర్ఎస్ లో చేరికపై క్లారీటి ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సండ్ర
ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గత కొద్ది రోజుల నుంచి టీఆర్ఎస్ లో చేరనున్నారనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించారు సండ్ర....
కాంగ్రెస్ ఖాళీ..ఆ ఐదుగురు కూడా గులాబీ గూటికే..!
గులాబీ ఆకర్ష్తో తలలు పట్టుకుంటున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు,హరిప్రియ నాయక్,ఉపేందర్ రెడ్డి,సబితా ఇంద్రారెడ్డి,చిరుమర్తి లింగయ్య,సుధీర్ రెడ్డి,జాజుల సురేందర్,ఆత్రం సక్కు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించగా మరో ఐదుగురు...
సంక్షేమ రంగంలో నంబర్వన్గా నిలిచాం.. సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో జిల్లా కలెక్టర్లతో సమావేశమైయ్యారు. జిల్లాల అభివృద్ది పనులపై జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తెలుసుకున్నారు. మెరుగైన పాలన కోసం అవలంభిచాల్సిన విధివిధానాలను కలెక్టర్లకు సూచించారు. సంక్షేమ రంగంలో...
రాహుల్..ఔరంగజేబు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్ఞాన్దేవ్ అహుజా. త్వరలో కాంగ్రెస్ సామ్రాజ్యం అంతరించి పోనుందని చెప్పారు. ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి ఆఖరి చక్రవర్తి.....
కేసీఆర్ నిర్ణయాలతోనే కరోనా కట్టడి: ఎంపీ బడుగుల
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ఈరోజు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. అనంతరం కరోనా లక్డౌన్ పరిస్థితులపై మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య మాట్లాడుతూ.....