చురుగ్గా సాగుతున్న ధాన్యం కొనుగోళ్ళు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 3547 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.16 లక్షల మంది రైతుల నుండి కనీస మద్దతు ధరకు రూ....
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:కేసీఆర్
తనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు పార్టీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు కేసీఆర్. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్ ...వీలైనంత త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామన్నారు....
భారత్పై మళ్ళీ విషం కక్కిన ఉగ్రవాది..
భారత్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ, ఉగ్రసంస్థలకు అడ్డాగా మారిన పాక్ బండారం మరోసారి బయటపడింది. పాకిస్థాన్కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ (70) భారత్పై మరోమారు విషం కక్కాడు....
ప్రధాని నాకన్నా పెద్ద నటుడు-ప్రకాష్రాజ్
‘ప్రధాని నాకన్నా పెద్ద నటుడు అంటున్నాడు ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్. అంతేకాదు నాకొచ్చిన జాతీయ అవార్డులను ఆయన అందుకోవడానికి అర్హుడ’ని బహుభాషా నటుడు ప్రకాష్రాజ్ అన్నారు. గౌరీ హత్య జరిగి నెల కావస్తున్నా...
అద్బుత దృశ్యం..నెమలి కాల్వలో టోర్నడో!
యాదాద్రి జిల్లా వలిగొండ(మ) నెమలి కాల్వ నాగారం గ్రామాల అరుదైన దృశ్యం కనిపించింది. మూసి కాల్వ కత్వా పైన నీళ్ల సుడిగుండాలు తిరుగుతూ ఆకాశం లోకి ఎగసిన దృశ్యం అందరిని ఆకట్టుకుంది. మామూలుగా...
అలర్ట్..ఫేక్ బీజేపీ…ఫేక్ న్యూస్!
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తేలిపోయింది. ఉప ఎన్నికల ప్రచారంలో చిత్రవిచిత్రాలకు పాల్పడిన బీజేపీ తాజాగా గోబెల్స్ ప్రచారానికి తెరలేపింది. దుబ్బాక ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నారని...
మాజీ ఎమ్మెల్యేని తన్ని తరిమిన ఓటర్లు.. వీడియో..
ప్రజలతో నాయకులు మంచిగా ఉన్నంత వరకే మర్యాద ఇస్తారు. కాదు నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే మాత్రం పరిణామాలు ఇంకోలా ఉంటాయి. అందుకు ఉదాహరణ, రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యేని.. ప్రజలు తరిమికొడుతున్న...
నేటి నుండి సహస్ర చండీయాగం..!
ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమయ్యారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 21 నుంచి 25 వరకు మహారుద్ర సహిత సహస్ర చండీ యాగాన్ని నిర్వహిస్తున్నారు. బుధవారం...
ఎంపీ కవితకు అరుదైన గౌరవం..
ఎంపీ కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. మార్చి 1న న్యూఢిల్లీలో ఐక్యరాజ్య సమితి,గ్లోబల్ కాంపాక్ట్ , గ్లోబల్ నెట్ వర్క్ ఇండియా నిర్వహించే లింగ సమానత్వ సమ్మిట్లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది.
పారిశ్రామిక...
స్మార్ట్ విలేజ్గా యాదాద్రి.. 3నెలల్లో పనులు పూర్తి..
యాదాద్రి పట్టణాన్ని స్మార్ట్ విలేజ్గా అభివృద్ధి చేయడానికి అవసరమైన పనులను 3 నెలల్లోగా పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్ కె.జోషి ఆదేశించారు. బుధవారం సచివాలయంలో సి.యస్ అధ్యక్షతన...