ఆశల పల్లకిలో…..
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్...తిరుపతి బహిరంగ సభ తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తిరుపతి వేదిక ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై నినదించిన పవన్...ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ప్రకటించారు. ఇంతకాలం...
మట్టి గణనాథులే ముద్దు…
వినాయకచవితి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పర్వదినం. విఘ్నాలు తొలగించే వినాయకుణ్ణి భాద్రపద శుద్ధ చవితినాడే కాదు,అన్ని శుభకార్యాల్లో,అన్ని సందర్భాల్లో పూజించడం తరతరాలుగా వస్తున్నసంప్రదాయం. ఇలాంటి సందర్భాల్లో అయితే పసుపు గణపతిని ,సంవత్సరానికి ఒకసారి...
బాలయ్యా… ఇదేందయా?….
కారు రోడ్డు మీదనే వెళ్లాలి.. అలా కాకుండా.. అది గాలిలోనో - నీళ్ల మీదనో వెళితే దాన్ని ప్రయాణం కాదు విన్యాసం అంటారు. కారు రోడ్డు మీద కాకుండా డివైడర్ మీద వెళితే...
సీఎన్బీసీ అవార్డు అందుకున్న కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును దక్కించుకుంది. సీయన్బీసీ టీవీ 18 ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్లో భాగంగా తెలంగాణను మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డుకు ఎంపిక చేశారు.ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో...
గవర్నర్కు జాగృతి ఆహ్వానం
బంగారు తెలంగాణా సాధనకు తెలంగాణా జాగృతి సంస్థ అంకితమై పనిచేస్తున్న సంగతి తెలిసిందే. జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు జాతీయ గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న...
పాపం! సురేష్ ప్రభు…
కృష్ణ పుష్కరాల సంధర్బంగా విజయవాడకు వచ్చిన రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు వింత అనుభవం ఎదురైంది. పుష్కరాల ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఎసీ సిఎం చంద్ర బాబు నాయుడు,...
జీఎస్టీ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. శాసనసభలో జీఎస్టీ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్, శాసన మండలిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. శాసనసభ ప్రారంభమైన వెంటనే ముఖ్యమంత్రి...
తిరుమల సమాచారం
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, సర్వదర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో...
కొత్త జిల్లాల్లో కొలువులు
కొత్త జిల్లాలకు అవసరమైనంత మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. దీనికి సంబందించి శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రతిపాదనలు రూపొందించాలని సిఎం ఆదేశించారు. కొత్త జిల్లాల్లో...
ఉయ్యాలలూగిన కవితక్క..
నిజామాబాద్ జిల్లాలో బంజార తీజ్ పండుగ ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు ఎంపీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత గిరిజన యువతీ,మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. అనంతరం ఉయ్యాల ఊగారు....