మెగా ప్రాజెక్టులకు రాయితీ…
మెగా ప్రాజెక్టులతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు, ఉద్యోగులు వచ్చేలా ప్రభుత్వ విధానం ఉండాలని మంత్రి కెటి రామరావు తెలిపారు. మెగా ప్రాజెక్టులపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమటీ ఇవాళ భేటీ అయింది. మెగా...
శాంసంగ్ మళ్లీ పేలింది..
మళ్లీ శాంసంగ్ ఫోన్ పేలడం కలకలం సృష్టించింది.వరుస ఘటనలు, రీకాల్ సంక్షోభానికి తోడు న్యాయపరమైన చర్యల్ని కూడా ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికాలోని ఫ్లోరిడా పామ్ బీచ్ గార్డెన్స్ లో నివసించే జోనాథన్ స్ట్రోబెల్...
కేసీఆర్తో దానం భేటీ..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకనేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు దానం ఇవాళ సీఎం...
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో గే….
బ్రిటన్ రాణి ఎలిజబెత్ సమీప బంధువు (కజిన్) లార్డ్ ఐవర్ మౌంట్ బాటెన్ సంచలన విషయం చెప్పాడు. తాను గే అని ఆయన వెల్లడించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇలా గే...
ఎమ్మెల్యే రమేష్ కు సీఎం కేసీఆర్ పరామర్శ
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరామర్శించారు. ఇటీవల రమేష్ తల్లి, స్వాతంత్ర్య సమరయోధురాలు లలిత మరణించిన నేపథ్యంలో హైదరాబాద్ లోని రమేష్ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. రమేష్కు,...
కోటి ఇళ్లకు నల్లా నీరు
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్ భగీరథ పనులు జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు,...
బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తాం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత బంగారు బతుకమ్మ పోస్టర్, పాటల పుస్తకం, సీడీని ఆవిష్కరించారు. ఇవాళ తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, గాయకుడు,...
ఈ అంబాసిడర్.. ఐసిస్కి బానిస
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చేతులకు చిక్కి.. వాళ్ల అకృత్యానికి బలై.. నెలల తరబడి బానిసగా నరకం అనుభవించిన 23 ఏళ్ల నదియా మురాద్...ఇప్పుడు ఎందరో నిస్సహాయులకు ప్రతినిధిగా ఉండబోతోంది. ఆమే నదియా మురద్....
చేనేతను ఆదుకోవాలి..
నేడు(ఆదివారం) హైదరాబాద్లో ఎన్ కన్వెన్షన్లోది వీవింగ్ జర్నీ పేరిట ఏర్పాటుచేసిన చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను ఎంపీ కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత పరిశ్రమ అభివృద్ధికి...
ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై ఉగ్రదాడి.. 17 మంది మృతి
ఆదివారం తెల్లవారుజామున జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతం యురి సెక్టార్లో గల ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కి, కాల్పులు...