కాలిఫోర్నియాలో మీట్ అండ్ గ్రీట్ విత్ కవిత
తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండగ దేశవిదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జిస్తోంది. ఖండంతరాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి, అమెరికాలోని న్యూజెర్సీలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస తెలంగాణ మహిళలు బతుకమ్మ...
15 నెలలు ఫ్రీ…ఫ్రీ.. జియో సూపర్ ఆఫర్
రిలయన్స్ జియో ఎంట్రీతో ఇప్పటికే టెలికాం రంగంలో డేటా విప్లవం మొదలయింది. ఉచిత డాటా, ఉచిత రోమింగ్ అంటూ టెలికం మార్కెట్ లోకి దూసుకు వచ్చిన జియో మార్కెట్ను షేక్ చేసింది. జియో...
మహా బతుకమ్మకు ఏర్పాట్లు పూర్తి…
రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకుంటున్నారు. రంగు రంగు పూలతో పేర్చిన బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకుమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని ఆడుతూ...పాడుతూ ఊరువాడ బతుకమ్మ సంబురాలతో హోరెత్తుతున్నాయి....
సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ..
తెలంగాణకే ప్రత్యేకమైన పూలపండగ చివరి రోజు బతుకమ్మను రాష్ట్ర అడపడుచులు ఆనందోత్సాహాలతో జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నూతన రాష్ట్రంలో ప్రకృతి మాత సహకరించడంతో భారీఎత్తున...
మూడోసారి సీఎంగా పన్నీర్ సెల్వం..!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి ఉంటుందని డాక్టర్లు ప్రకటించిన నేపథ్యంలో పరిపాలనను గాడిలో పెట్టాల్సిన బాధ్యతను డిప్యూటీ సీఎంకు అప్పగించాలని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు జయ...
కొత్త జిల్లాల సంఖ్య ఇంకా తెలియదు..
కొత్త జిల్లాల సంఖ్య ఇంకా తెలియదని....ఇంకా కసరత్తు జరుగుతోందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. కేశవరావు కమిటీ సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించిందని....ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లాల సంఖ్యపై స్పష్టత...
పరిశ్రమల దిగ్గజాలను కలిసిన కేటీఆర్
పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు డీల్లీలో రెండో రోజు పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయ్యారు. డీల్లీలో జరుగుతున్న వరల్డ్ ఏకానమిక్ ఫోరమ్ కు హజరైన మంత్రి రెండో రోజు...
తిరుమలలో పోలీసుల ఓవర్ యాక్షన్
తిరుమలలో పోలీసుల అత్యుత్సాహం చూపించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులారా వీక్షించేందుకు లక్షల సంఖ్యలో ప్రజలు తీరుమలకు చేరుకుంటున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గ ఏర్పాట్లు చేయటంలో విఫలమైన పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటంతో భక్తులు తీవ్ర...
‘లం..కొడకా..ఓరేయ్ నీయమ్మ’ వీహెచ్పై అటాక్ చేసిన మెంటల్ పోసాని
పోసాని కృష్ణ మురళి..ఇతడు ఎంతో గొప్ప రైటర్ , నటుడో అందరికి తెల్సిందే..అంతే కాదు ఇతడిని మెంటల్ కృష్ణ అని ముద్దుగా పిలుస్తారు. ఎవరి మీద అయినా నిర్మొహమాటంగా మాట్లాడడంలో పోసాని ముందుంటాడు..పక్కన...
అమ్మ వారసుడిగా అజిత్…!
రెండు వారాలుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటుంది తమిళనాడు సీఎం జయలలిత. లండన్ నుంచి వైద్య బృందం, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి కూడా డాక్టర్లు దగ్గరుండి జయకు చికిత్స చేస్తున్నారు. మరింత మైరుగైన వైద్యం...