Thursday, May 9, 2024

రాజకీయాలు

Politics

కో…కో…..కొకైన్‌..

ప్రముఖ శీతలపానీయాల కంపెనీ కోకాకోలా ప్లాంట్‌లో కొకైన్ బయటపడటం సంచలనం రేపింది. దాదాపుగా 370 కిలోల కొకైన్‌ను దక్షిణ ఫ్రాన్స్లోని సైనెస్ వద్ద గల కోకా కోలా ప్లాంట్లో ఓ కంటెయినర్లో ఉన్న...
Telangana TRS MP Kavitha Over Nizam sugar factory

నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తాం

నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం రావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ ఆమె తెలంగాణ భవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యం వల్లే చెరకు రైతులకు కష్టాలు...

భారీగా పెరిగిన పెట్రో ధరలు

వాహనదారులకు భారీ షాక్. కొంతకాలంగా తగ్గుతు వస్తున్న పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై రూ 3.38 పైసలు పెరగగా,డీజిల్‌ పై రూ.2.6 పెరిగింది. ప్రతి 15 రోజుల కోసారి...

అఖిలేష్‌ ఐటెంలకు రూ. 9 కోట్లు..

టీ, సమోసాల కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 9 కోట్లను ఖర్చు చేసిందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ వెల్లడించాడు. ఈ ఖర్చు నాలుగు సంవత్సరాల కాలంలో ఈ ఖర్చు చేయడం జరిగిందని...

కోట్లు ఖరీదు చేసే బల్లులు…

బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి. ఇంట్లో లైట్ల వద్ద తిరిగే పురుగులను తిని బతుకు...
This Guy Speech On Pawan Kalyan & Chiranjeevi Will Make You Shock At Bangalore.

చిరు, పవన్ లకు అక్షింతలు

మెగాస్టార్‌ చిరంజీవి సామాజిక న్యాయంతో 2009లో  రాజకీయ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. సామాజిక న్యాయంపేరిట ప్రేమే లక్ష్యం... సేవే మార్గం అనే సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల బరిలో...

పాత భవనాలను ఖాళీ చేయండి…

హైదరాబాద్ లో వర్షాల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని ప్రకటించారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. వర్షం కారణంగా మృతిచెందడం దురదృష్టకరమన్నారు. వారికి తన ప్రగాఢ...

ప్రాణనష్టంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

నగరంలో కురిసిన వర్గాల వల్ల మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2 లక్షల రూపాయలు ఎక్సేగ్రేషియా ప్రకటించారు. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్గాల వల్ల ప్రాణనష్టం సంభవించడం...
Naidu Rushes to Vijayawada After ACB Court Order in Cash-for-Vote Scam

బాబును విచారిస్తాం

ఓటుకు నోటు కేసులో ఏసీబీ వేగం పెంచింది.  ఈ కేసులో  ఏపీ సీఎం చంద్రబాబును విచారిస్తామని ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. సెప్టెంబర్‌ 29న హాజరు కావాలని రేవంత్‌,...

ఆశల పల్లకిలో…..

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్...తిరుపతి బహిరంగ సభ తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తిరుపతి వేదిక ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై నినదించిన పవన్‌...ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని ప్రకటించారు. ఇంతకాలం...

తాజా వార్తలు