కేజ్రీవాల్ని వదలని వర్మ…
పబ్లిసిటీకి కేర్ ఆప్ అడ్రస్ రాంగోపాల్ వర్మ .. ఎప్పుడూ ఒక వివాదం లేదా సెన్సేన్ క్రియేట్ చేసే కామెంట్ చేసి వార్తల్లో ఉండటం ఈయన హాబీ. అది పండగ కావచ్చు, స్వాతంత్ర...
31 జిల్లాలు ఫైనల్…
ప్రతిపాదిత 31 జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా డిమాండును ప్రభుత్వం పరిశీలించబోదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. జనగామ, సిరిసిల్ల, గద్వాల, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఎంపీ కే కేశవరావు...
100 మంది ఉగ్రవాదులు సిద్దంగా ఉన్నారు..
ఓ వైపు సైన్యం ఇటీవల చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ కొత్తదేం కాదని.. తమ ప్రభుత్వ హయాంలో కూడా జరిగాయని కాంగ్రెస్ సినీయర్ నేత పి.చిదంబరం వెల్లడించగా... మరోవైపు ఎల్వోసీ సమీపంలో పాకిస్థాన్లో దాదాపు...
అక్రమకట్టడాల కూల్చివేత ఆగదు..
జీహెచ్ఎంసీ అక్రమకట్టడాల కూల్చివేత ఆగలేదని, సర్వే కొనసాగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మల్లారెడ్డి కాలేజీని కూడా కూల్చడానికి వెళ్లారని, బీఆర్ఎస్ కట్టి ఉండడం వల్ల ఆగిపోయారని ఆయన చెప్పారు....
సోషల్ మీడియాలోకి ‘జనసేన’
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్...మరోవైపు పార్టీని బలోపేతం చేయటంపై దృష్టిసారించారు. ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో...దీని ద్వారా ప్రజలకు ముఖ్యంగా యువకులకు చేరువయ్యేందుకు...
క్యాంప్ ఆఫీస్ లో బతుకమ్మ సందడి
తెలంగాణ పల్లెలన్నీ బతుకమ్మ పూలతో కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. ఉయ్యాల పాటలతో తెలంగాణ పల్లెలు మార్మోగిపోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో బుధవారం బతుకమ్మ ఆరో రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో...
మోడీని రాముడిగా.. షరీఫ్ను రావణుడిగా
పాకిస్తాన్ను ఊహించనిరీతిలో విస్మయపరచడంలో నరేంద్రమోదీని మించిన నాయకుడు లేరంటే అతియోశక్తి కాదేమో. సెప్టెంబర్ 18న 18మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ను ఇరకాటంలో నెట్టేందుకు దౌత్యపరమైన మార్గాల్లోనే ఎన్డీయే...
దీపావళి ఖర్చుతో ఆర్మీని ఆదుకుందాం…
ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలతో ప్రజలకు సందేశాలిచ్చే త్రిదండి చినజీయర్ స్వామి...తొలిసారిగా రాజకీయాల గురించి మాట్లాడారు. యూరీ ఉగ్రదాడి దారుణమని, అందుకు ధీటుగా పాక్కు భారత ఆర్మీ గట్టి సమాధానం ఇచ్చిందని అన్నారు. ఇరుగుపొరుగుతో...
కాకా జీవితం స్పూర్తిదాయకం…
కార్మికుల సంక్షేమానికి.. అణగారిన వర్గాల అభ్యున్నతికి పరితపించిన నాయకుడుగా వెంకట స్వామి ని యావత్ జాతి ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని సీఎం కేసీఆర్ అన్నారు.వెంకట స్వామి 87 వ జయంతి సందర్బంగా జాతికి...
మొదటి రోజు నుంచే పాలన షురూ కావాలె…
కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ జిల్లా కేంద్రంలో మొదటి రోజు నుంచి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు పనిచేయాలని, అదే విధంగా కొత్తగా ఏర్పాటయ్యే మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్లు, మండల రెవిన్యూ కార్యాలయాలు పనిచేయాలని...