ఉస్మానియా వైద్యులు బాగా పని చేస్తున్నారు
ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు చాలా బాగా పనిచేస్తున్నారన్నారు హ్యూమన్ రైట్స్ కమీషన్ చైర్ పర్సన్ చంద్రయ్య. ఇవాళ ఆయన బృందంతో కలిసి ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో రోగుల పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ...
యాదాద్రిలో కృతజ్ఞత యువజన ర్యాలీ
యాదాద్రి ఆలయాన్ని 2వేల కోట్లతో అభివృద్ది చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు యాదాద్రి వాసులు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ నేడు యాదాద్రిలో కృతజ్నత యువజన ర్యాలీ...
దేశానికి శక్తి గల సమాజాన్ని అందించేది విద్యాలయాలే
దేశానికి శక్తి గల సమాజాన్ని అందించగలిగేది ఒక్క విద్యాలయాలు మాత్రమే అన్నారు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(టస్మా) ఆధ్వర్యంలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో...
మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ ల నియామకం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు...
గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన ట్రాన్స్కో సీఈ..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు వరంగల్ ట్రాన్స్ కో సీఈ సంపత్ కుమార్. బీటీపీఎస్ సీఈ బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించిన...
మొక్కలు నాటిన వోరగంటి ఆనంద్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జి వి రామకృష్ణ రావు విసిరిన చాలెంజ్ స్వీకరించారు రాష్ట్ర...
రాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ సంతోష్ కుమార్
హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.
ఈ నెల...
గీత కార్మికుల అభివృద్ది కోసం నీరా పాలసీ
ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకం నీరా పాలసీ ని ప్రకటించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి...
మున్సిపల్ ఎన్నికలపై ఈసీ నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్
మున్సిపల్ ఎన్నికలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నాగిరెడ్డి. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ఎండీ శ్రీదేవి పాల్గోన్నారు. మున్సిపల్...
రాష్ట్రపతి నిలయంలో ప్రారంభమైన ఎట్ హోం
శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 20న రామ్ నాద్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి నగరానికి విచ్చేశారు. రాష్ట్రపతి రేపు...