గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన ట్రాన్స్‌కో సీఈ..

422
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు వరంగల్ ట్రాన్స్‌ కో సీఈ సంపత్ కుమార్. బీటీపీఎస్ సీఈ బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సంపత్ డిచ్ పల్లి సబ్ స్టేషన్ ఆవరణలో మూడు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మరోక నలుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు . విద్యుత్ సౌథ డైరెక్టర్ టీ.జగన్నాథ్ రెడ్డి ,విద్యుత్ సౌధ ఈడీ పీవీ ప్రభాకర్ రావు,విద్యుత్ సౌధ సీఈ లతా వినోద్,ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసులును మొక్కలు నాటాలని కోరారు.

- Advertisement -