Sunday, May 19, 2024

రాజకీయాలు

Politics

కంటతడి పెట్టిన పవన్‌…

తిరుపతిలో మృతి చెందిన పవన్ అభిమాని వినోద్ రాయల్ కుటుంబసభ్యుల్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. జరిగిన దారుణాన్ని భాదతప్త హృదయంతో పవన్‌కు వివరించి కన్నీటి పర్యంతమయ్యారు వినోద్ తల్లిదండ్రులు. కొద్ది...

భార్య శవాన్ని 10 కి.మీ మోసుకెళ్లిన భర్త

భారత దేశం అభివృద్దిలో పరుగులు పెడుతోంది...దేశానికి మేము ఎంతో చేశాం అంటే..కాదు మేమే దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం అని ఉపన్యాసాలు కొట్టే నాయకులు సిగ్గు పడాల్సిన విషయం ఇది. స్వాతంత్ర్యం వచ్చి 67...

కృష్ణం వందే జగద్గురుం..

భక్తకోటిని పులకింపజేసే పర్వదినాలలో కృష్ణాష్టమి విశిష్టమైనది. కంసుని చెరసాలలో బంధీగా పుట్టిన కృష్ణయ్య కాంతల కౌగిల్లలోనూ బందీ అయ్యాడు. భక్తుల హృదయాలలోనూ బందీగానే ఉన్నాడు. హే కృష్ణా అని ఎలుగెత్తి పిలిస్తే చాలు.....

తిరుపతికి పవన్ కల్యాణ్‌

సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు. ఇటీవల హత్యకు గురైన అభిమాని వినోద్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఓ కార్యక్రమంలో ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు ఘర్షణ పడగా.....

ఫైబ‌ర్‌తో ఇంటింటికి ఇంట‌ర్నెట్

ఇంటి ఇంటికి ఫైబ‌ర్ కనెక్ష‌న్ ద్వారా ఇంట‌ర్నెట్ సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైటెక్ సిటీలోని హైటెక్స్ లో కేబుల్ నెట్ ఎక్స్‌పోను ఇవాళ రాష్ట్ర ఐటీ...

త్వరలో బస్సు యాత్ర

త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇవాళ మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌ పోర్టులో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఆశేష ప్రజానికాన్ని...
KCR bus yaatra soon

కోటి ఎకరాలకు నీళ్లు తథ్యం

రాష్ట్రానికి జ‌ల‌సిరులు తీసుకొచ్చిన జ‌న‌నేత‌కు ప్ర‌జ‌లు ఘ‌న నీరాజ‌నాలు పలుకుతున్నారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన అప‌ర భగీర‌థుడికి టీఆర్ఎస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. బేగంపేట ఎయిర్‌పోర్టులో సీఎంకు మంత్రులు, ఎంపీలు,...

బలూచిస్థాన్‌లో మోడీకి జేజేలు..

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పాకిస్థాన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉహించని షాకిచ్చిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని పాక్ పార్లమెంట్ తీర్మానం చేయడం, బుర్హన్ వానీ ఎన్ కౌంటర్...
Lalu Prasad Yadav meets flood victims in Bihar, says 'they are lucky to have got Gangajal in their houses'

గంగే ఇంటికొచ్చింది-వరదలు కావు

భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. గంగానది ఉప్పొంగడంతో పలు ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. వారణాసిలో ఘాట్లు మునిగిపోవడంతో అంత్యక్రియలు భవన పైభాగంలో నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వరదల...

సరోగసీకి చెక్‌..

అద్దె గ‌ర్భానికి చెక్ పెట్టే కీల‌క బిల్లుకు ప్ర‌భుత్వం బుధ‌వారం ఆమోదం తెలిపింది. స‌రోగ‌సీ కేసుల‌పై నిఘా కోసం ప్ర‌త్యేకంగా ఓ బోర్డును ఏర్పాటుచేయ‌నున్నట్లు విదేశీ వ్యవహరాల శాఖమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపింది....

తాజా వార్తలు