Wednesday, May 1, 2024

రాజకీయాలు

Politics

minister allola

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన మంత్రి అల్లోల..

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం నిర్మల్ బస్ స్టాండ్‌లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు..ఈ సందర్భంగా ఆయన...
minister etela

ఐదేండ్లలోపు చిన్నారుకు పోలియో చుక్కలు వేయించాలి- ఈటల

శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రామన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు...
mlc kavitha

సిపిఐ నేత రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత..

అస్వస్థతకు గురైన సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను ఆదివారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కోఠిలోని కామినేని హాస్పిటల్‌లో డి.రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత, చికిత్స గురించి వైద్యులతో...
minister satyavathi

పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి..

మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్లో పోలియో చుక్కల కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.....
covid

దేశంలో కొత్త‌గా 13,052 మందికి కరోనా..

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజా దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి...
Pulse Polio

రాష్ట్ర వ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభం..

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్‌ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పల్స్‌ పోలియో కార్యక్రమం కొనసాగనుంది. కాగా హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు పల్స్‌...

వైద్య వృత్తికి సమాజంలో విశిష్ట స్థానముంది-మంత్రి కొప్పుల

వ్యాపార దృష్టి కాకుండా సేవా దృక్పథంతో ముందుకు సాగే వైద్యులను సమాజం దేవుడి మాదిరిగా గౌరవిస్తుందని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.వైద్య శిరోమణి,సేవారత్న పేరిట వివిధ అంశాలలో...
trs

టీఆర్‌ఎస్‌లోకి భారీగా వలసలు..

టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే వుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భీమ్గల్ మండలానికి చెందిన నిజామాబాద్ జిల్లా యువ నాయకుడు...
mp nama

తెలంగాణ దేశానికే ఆదర్శం: ఎంపీ నామా

తెలంగాణ ప్రభుత్వం దేశంలో అనేక రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని టీఆర్ఎస్ పక్ష నేత నామానాగేశ్వర్ రావు తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన ఆల్‌ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఆయన సమావేశం అనంతరం మీడియా...
kk

తెలంగాణలో వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత: కేకే

అల్ పార్టీ మీటింగ్ కేవలం తంతుగానే మారిందని.. మాట్లాడుకున్న అంశాలు అమలు కావడం లేదన్నారు టీఆర్ఎస్ పీపీ నేత ఎంపీ కె .కేశవ రావు అన్నారు. శనివారం జరిగిన ఆల్‌ పార్టీ మీటింగ్‌లో...

తాజా వార్తలు