జయలలితకు ప్రముఖుల సంతాపం..
తమిళనాడు అమ్మ ఇక లేరు. అమ్మ అని ఆప్యాయంగా పిలుచుకుంటుకున్న తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూశారు. దాదాపు 72 రోజుల పాటు అపోలో ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడిన జయ..చివరకు తుది శ్వాస విడిచారు....
జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు..
అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన జయలలిత పార్థివదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్లో మొదట ఆమె అధికార నివాసం పోయెస్ గార్డెన్కు తరలించారు. జయ వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన పన్నీర్ సెల్వం, ఇతర...
హైదరాబాద్తో అమ్మ అనుబంధం…
అమ్మ జయలలితకు హైదరాబాద్తో సుధీర్ఘ అనుబంధం ఉంది. హీరోయిన్ నుంచి ముఖ్యమంత్రిగా ఎంత ఎత్తు ఎదిగినా మానసిక విశ్రాంతి కోసం ఆమె చూసేది భాగ్యనగరం వైపే. 1965లో తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా...
అమ్మ నివాసం… ఓ రహాస్యమే….
దక్షిణాదిలో ఒక పెద్ద రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనంతలోకాలకు వెళ్లిపోయేవరకు జయలలితకు సంబంధించిన అన్ని విషయాలూ అత్యంత రహస్యంగానే ఉన్నాయి. 2016లో చివరిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏడు...
శాతకర్ణిలో కన్నడ సూపర్ స్టార్
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్కు ఉన్న క్రేజ్గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వంద చిత్రాలకుపైగా నటించి కన్నడ అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న ఈ అభినవ కన్నడ కంఠీరవ పార్వతమ్మ పుత్త...
శకం ముగిసింది….
దక్షిణాది రాజకీయాల్లో ఆమెది చెరగని ముద్రం. రాజకీయాల్లో ఒక మహిళ అసాధారాణ స్ధాయికి చేరి అత్యంత శక్తివంతంగా మారి దేశ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే స్ధాయికి ఎదిగారంటే అదిది సామాన్యమైన విషయం...
జయలలిత మృతి తీరని లోటు..
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తీరని లోటని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సినిమా రంగం, రాజకీయాల్లో జయలలిత తనదైన ముద్ర వేశారని.... నాన్నగారితో కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిందని గుర్తుచేశారు....
ఫ్రీ….ఫ్రీ…ఫ్రీ.. ఇదే జయ మంత్రం
ఫ్రీ...ఫ్రీ....ఫ్రీ అనే పదం వింటే ఈ దేశం లో రియాక్ట్ అవని వారు ఉండరు. ఎన్నికల సమయాల్లో ఇలాంటి మాటలను రాజకీయ పార్టీలు వేదాలుగా పటిస్తుంటాయి. ఏదైనా ఫ్రీగా ఇస్తాం అంటే మనోళ్ళు...
పోయెస్ గార్డెన్కు జయ పార్దివదేహం..పలువురి సంతాపం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతిపై సామాజిక మాధ్యమాల్లో పలువురు సంతాపం తెలిపారు. ప్రణబ్ ముఖర్జీ, హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులు, మాజీ...
తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం..
అమ్మ జయలలిత మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన తమిళనాడు పరిపాలన బాధ్యతలను ఓ. పన్నీర్ సెల్వం తలకెత్తుకున్నారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్రావు.. సెల్వం చేత ప్రమాణం...