ఆపరేషన్ రోప్ మరింత జటిలం..
ఆపరేషన్ రోప్ ద్వారా హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని నియంత్రించిన పోలీసులు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే రూల్స్ పాటించని వాహనాదారులకు జరిమానాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ట్రాఫిక్ సిగ్నల్స్...
చిరుతో మగధీర సీక్వెల్…!
టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన చిత్రం మగధీర. రాంచరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటివరకు ఉన్న టాలీవుడ్ రికార్డులను తిరగరాసి సరికొత్త చరిత్రను సృష్టించింది. మగధీర దెబ్బ కలెక్షన్ల సునామీకి...
రోబో 2.0 ఫస్ట్ లుక్..
సూపర్స్టార్ రజినీకాంత్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ ప్రాజెక్టు రోబో 2.0. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోబో 2.0 ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి విలన్ అక్షయ్కుమార్కు సంబంధించిన...
రంగస్ధలం…సర్ ప్రైజ్
ప్రముఖ దర్శకుడు సుకుమార్, నటుడు రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా శరవేగంగా కొనసాగుతోంది. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదలైన రంగస్థలం సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్...
దాసరి నారాయణ రావు కన్నుమూత..
ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు(75) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. గత నాలుగురోజులుగా ఆయన హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దాసరికి ఐసీయూలో చికిత్స అందుతుందని వైద్యులు...
6 నుంచి ‘సైరా’ షూటింగ్..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల బ్యానర్ మీద రాంచరణ్ నిర్మిస్తున్న సినిమా సైరా నరసింహ రెడ్డి..ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే అంచనాలను క్రియేట్ చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తన గ్రాండ్ రీఎంట్రీ...
ఎన్టీఆర్ బయోపిక్ టీజర్.. రాబోతుంది?
ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్తో పాటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. తెలుగు వాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరమీద ఆవిష్కరించేందుకు దర్శకులు...
కరోనా వ్యాప్తికి ఎలాంటి ఆస్కారం ఇవ్వొద్దు- మేయర్
రోడ్లపైకి వచ్చి అన్నదానాలు, నిత్యవసర వస్తువుల పంపిణీ చేయడం వలన లాక్డౌన్ సంకల్పం దెబ్బతింటున్నదని జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం వలన కరోనా వైరస్ సోకే...
బాలయ్యతో అతనితో చేస్తే..
బాలయ్య బాబు వరుసగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. డిజాస్టర్లు ఇచ్చి, చిరకాలంగా దర్శకత్వానికి దూరంగా వున్న వైవియస్ చౌదరికు కూడా అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. మరోపక్క కిందా మీదా పడుతూనే...
కోటి ఇళ్లకు నల్లా నీరు
వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు మంచినీరు చేరేలా మిషన్ భగీరథ పనులు జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు,...