విజయ్…నోటా ‘క్లీన్ యు’
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ‘నోటా’ మూవీతో తన రౌడీస్లో మళ్ళీ జోష్ పెంచేందుకు రెడీ అయ్యాడు. ఆనంద్ శంఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే...
రాష్ట్రాల బలోపేతం ద్వారా దేశం అభివృద్ధి..కేటీఆర్
పార్లమెంటరీ లైబ్రరీ హాలులో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్షా, రాజ్నాథ్సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. 4 గంటల...
నాని…’దసరా’ హార్ట్ బ్రేక్ సాంగ్
సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో తెరకెక్కుతున్న నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతుండగా కీర్తి సురేశ్ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై...
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు..తీర్పు రిజర్వ్
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై దాఖలైన పిటిషన్పై విచారణ ముగిసింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్ధానం తీర్పును రిజర్వు చేసింది. రెండోరోజు వాదనలు విన్న జస్టిస్ ఎన్వి రమణ,జస్టిస్ అశోక్ భూషణ్,జస్టిస్ సంజీవ్...
మాల్యా కోసం ఆ గదిని రెడీ చేశారట..!
వ్యాపారవేత్త విజయ్ మాల్యా భారత్లోని పలు బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న విషయం తెలిసింది. బ్రిటన్కు పారిపోయిన విజయ్ మాల్యాను స్వదేశానికి తీసుకువచ్చేందుకు మార్గం సుగమమైంది. ఈ కేసు...
టీడీపీకి దురమౌతున్న మిత్రపక్షాలు?
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ కావడం ఎంతటి సంచలనమైందో.. అక్కడి రాజకీయ పరిణామాలు కూడా అంతే చర్చనీయాంశం అవుతున్నాయి. 2015 స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రూ.241 కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ...
ట్విట్టర్ రివ్యూ: సైరా
అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. మెగా అభిమానులు రొమ్ము విరిచి చెప్పే సినిమా వచ్చేసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్పై రామ్ చరణ్ నిర్మించిన చిత్రం సైరా. గాంధీ...
ఆ జాబితాలో రోహిత్శర్మ …
రోహిత్ శర్మ విశిష్ట కెప్టెన్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20లో టీమిండియా విజయం సాధించడంతో రోహిత్ కు ఈ అవకాశం దక్కింది. వెన్నునొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ విరాట్...
వేసవి సమస్యలకు నీటి చిట్కాలు..
వేసవి వచ్చిందంటే చాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక వేసవి కాలంలోనే ఎక్కవగా ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అయితే కొన్ని కొన్ని సమస్యల్ని నీటి ద్వారా దూరం చెయ్యవచ్చు. ముఖ్యంగా...
ప్రజాక్షేమం కోసమే మహారుద్ర సహితయాగం..
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న రాజశ్యామల, మహా రుద్ర సహిత యాగం నేటితో ముగియనుంది.అనంతరం ఖమ్మం,పాలకుర్తిలో జరిగే బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ...