వైభవంగా సద్దుల బతుకమ్మ సంబరాలు..
మహాలయ అమవాస్యతో ప్రారంభమై 9 రోజుల పాటు వైభవంగా సాగిన తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ రోజు సాయంత్రం ఎల్ బి స్టేడియం నుంచి జరిగే బతుకమ్మ...
క్యాన్సర్ బాధితులకు సన్ని సాయం..
గత కొద్దికాలంగా చాలా మంది సెలెబ్రిటీలు సామాజిక అంశాల పట్ల స్పందిస్తూ తమ వంతు సహయ సహకారాలు అందిస్తున్నారు. తమకు మంచి మనసుందని చాటుకుంటూ ప్రేక్షకాభిమానాన్ని పొందుతున్నారు. ఇది ఎంతో మంచి విషయంగా...
వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది- మంత్రి హరీష్
రాష్ట్రంలో ఈరోజు పలుప్రాంతాల్లో వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. సిద్దిపేట జిల్లా కేంద్రం చింతల్ చెరువు కట్టపై పిడుగు పడి హనుమాన్ నగర్కు చెందిన పస్తం శ్రీనివాస్, బాల రాజు ఇద్దరు మృతి...
తెలుగు సినిమాకు అరుదైన గౌరవం..
గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన తెలుగు చిత్రం ‘ఎఫ్2 (ఫన్ అండ్ ప్రస్ట్రేషన్)’కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ పనోరమ’లో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి ప్రదర్శన కోసం ఈ...
ఆర్ఆర్ఆర్ అసలు టైటిల్ ఇదే..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ సినిమా టైటిల్ పై అనేక...
సౌతాఫ్రికాపై టీమ్ఇండియా విజయం..
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీమ్ఇండియా 203 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో భారత్...
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాః కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్ తనపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు నెల్లూర రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎంపీడీవో సరళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ రోజు ఉదయం పోలీసులు...
ఈ ఎస్ ఐ స్కామ్ లో వెలుగు చూస్తున్న అక్రమాలు
ఈఎస్ ఐ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుంది. ఈకేసులో మరికొన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా చెన్నై కి చెందిన డాక్టర్ అరవింద్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు....
మూసీ గేటు విషయంపై స్పందించిన సీఎం కేసీఆర్
మూసీ ప్రాజెక్ట్ ఆరో నంబర్ రెగ్యుటేరీ గేటు విషయం పై స్పందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మూసీ ప్రాజెక్టును సందర్శించాలని సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్ రావును సీఎం ఆదేశించారు. పరిస్థితుల...
ఆర్టీసీ సమ్మెపై సీఎం సమీక్షా సమావేశం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై ఉన్నతస్ధాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి,...