మరో 48 గంటల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో రానున్న 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది....
మాస్ సాంగ్ కోసం తమన్నా వెయిటింగ్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్కు...
బిగ్ బాస్.. ‘టికెట్ టు ఫినాలే’ఎవరి సొంతం..!
హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా అదరగొడుతూ.. విజయవంతంగా సాగుతున్న బిగ్ బాస్ సీసన్ 3 నిన్నటితో 92 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయితే ఈ వారం ఎలిమినేషన్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్న...
కేజీబీవీ టీచర్ల బదిలీలకు షెడ్యూల్ విడుదల..
తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తులను స్వీకరించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం జారీచేసింది. ఈ నెల 23...
పసిడి ధర మళ్లీ తగ్గింది..
పసిడి ధర మళ్లీ తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.38,550కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ...
ఎస్జీటీ అభ్యర్థుల కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు..
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ)లో ఎస్జీటీ తెలుగు మీడియం నుండి అర్హత సాధించిన అభ్యర్థుల నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలును విద్యా శాఖ అధికారులు విడుదల చేశారు.
టీఆర్టీ...
హుజూర్నగర్ ఎగ్జిట్ పోల్స్.. TRSదే గెలుపు..
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగియగానే ప్రముఖ సర్వే సంస్థ ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన సర్వే రిపోర్టును వెల్లడించింది. ఉదయం...
అక్కడ బీజేపీదే హవా..!
హర్యానా,మహారాష్ట్రల శాసనసభ ఎన్నికలకు ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం ఎగ్జిట్...
మెరుగైన సమాజం కోసం గ్రీన్ దీపావళి..
తెలంగాణలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్ రోజు రోజుకూ విస్తరిస్తోంది. ఇందులో భాగాంగా తాజాగా ఈ ఛాలెంజ్ని శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాశ్ రెడ్డి...
హుజూర్నగర్ ఉప ఎన్నిక.. కేటీఆర్ ధన్యవాదాలు..
హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి దాదాపుగా 82 శాతం ఓటింగ్ జరగడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఓటింగ్...