ఉక్రెయిన్పై బాంబుల వర్షం..137 మంది మృతి
ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. సైనిక, వైమానిక స్థావరాలు, ఆయుధ కేంద్రాలపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్లోని మెరియోపోల్, లుహాన్స్క్, షాష్ట్యా,...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. పీఎం మోదీ ఉన్నతస్థాయి సమీక్ష..
గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్పై కన్నెర్ర చేస్తున్న రష్యా.. గురువారం యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో సహా పలు ప్రాంతాలపై రష్యా బాంబుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు...
ఉక్రెయిన్పై రష్యా యుద్ధం..ఖండించిన బైడెన్
ఉక్రెయిన్పై మిలటరీ ఆపరేషన్ను ప్రారంభించింది రష్యా. మిలిటరీ ఆరేషన్ చేపట్టినట్లు ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ …ఉక్రెయిన్ సైన్యం తన ఆయుధాలను విడనాడాలని, వేర్పాటు వాదులు లొంగిపోవాలని సూచించారు. ఉక్రెయిన్ విషయంలో...
నేటి నుండి బయో ఏషియా సదస్సు..
నేటి నుండి హైదరాబాద్ వేదికగా బయో ఏషియా సదస్సు- 2022 జరగనుంది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సును మంత్రి కేటీఆర్...
రష్యాపై అమెరికా ఆంక్షలు..ఉక్రెయిన్ వీడండి..భారత్
ఉక్రెయిన్పై దాడికి రష్యా మరింత దూకుడు పెంచింది. ఉక్రెయిన్లో రెబెల్స్ అధీనంలోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా, మంగళవారం వాటిలోకి భారీగా సైన్యాన్ని నడిపి అగ్నికి మరింత ఆజ్యం...
పుతిన్ మరో ముందడుగు..ఉక్రెయిన్ ఫైర్
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్దమేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా ఉక్రెయిన్పై దాడి చేసేందుకు రష్యా సిద్ధం కాగా తాజాగా జాతినుద్దేశించి ప్రసంగించిన ఆ దేశ అధ్యక్షుడు పుతిన్..ఉక్రెయిన్ తిరుగుబాటు...
ఉక్రెయిన్కు విమాన సర్వీసులు నిలిపివేత..
రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొనడమే కాదు ఏ క్షణమైన యుద్ధ మేఘాలు కమ్ముకునే అవకాశం ఉండటంతో జర్మనీకి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ లుఫ్తాన్సా ఉక్రెయిన్కు తమ సర్వీసులు...
భారత్ వేదికగా ఐఓసీ వార్షిక సమావేశం
ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వార్షిక సమావేశ ఆతిథ్య హక్కులను ముంబై దక్కించుకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఐఓసీ సమావేశానికి భారత్ ఆతిథ్యమిస్తోంది. సుదీర్ఘ విరామానంతరం భారతకు ఈ...
మంత్రి కేటీఆర్కు మరో అరుదైన గౌరవం..
తెలంగాణలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమర్థత గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు..యావత్ ప్రపంచానికి ఆయన ఏంటో ఇప్పటికే అర్థమైపోయింది. ..ఏడేళ్లలోనే తెలంగాణను ప్రపంచ ఐటీ, పారిశ్రామిక కేంద్రంగా మార్చిన ఘనత కేటీఆర్కే...
దేశ్ కా నేతా కేసీఆర్: ఎన్నారైలు
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ లో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఘనంగా సీఎం కేసీఆర్ గారి జన్మదిన...