Monday, May 20, 2024

అంతర్జాతీయ వార్తలు

పాక్‌ ఆభ్యర్థనను తిరస్కరించిన మాస్కో…

పాకిస్థాన్‌కు రష్యా నుంచి ఆయిల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి మాస్కో బయలుదేరిన పాక్‌ ప్రతినిధి బృందంకు చుక్కేదురైంది. రష్యా నుంచి దిగుమతి చేసుకొని ముడి చమురుపై 30-40శాతం తగ్గింపును రష్యా నిరాకరించనట్టు...

మహిళా రిజర్వేషన్ బిల్లు..సీఎం కేసీఆర్ కీలక పాత్ర

మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదంలో సీఎం కేసీఆర్ పాత్ర కీలకమన్నారు ఎమ్మెల్సీ కవిత. లండన్‌లో పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు - ప్రజాస్వామ్య ప్రక్రియలో...
rishi

బ్రిటన్ ప్రధాని రేసులో రిషి మరింత దూకుడు!

బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు భారత సంతతి వ్యక్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు రిషి సునక్. కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ పోటీలో ఆయన చివరి దశకు అర్హత సాధించారు. ఇప్పటి వరకూ జరిగిన...

సెమీస్‌ను ఎంజాయ్ చేశా..సత్యనాదేళ్ల

ముంబైలోని వాంఖడే వేదికగా భారత్ - న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ సెమీస్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సెమీస్‌లో భారత్ అద్భుత ఆటతీరు కనబర్చి 70 పరుగుల తేడాతో విజయం సాధించి...

సీసీపీ నుంచి హుజింటావోను బయటకు తీసుకెళ్లిన స్టీవార్డ్స్‌

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీసీపీ) సమావేశాల్లో భాగంగా మాజీ అధ్యక్షుడు హుజింటావోను బయటకు తీసకెళ్లారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో బయటకు వచ్చింది. గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆడిటోరియంలో...
kavitha

మెగా బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరణ…

తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీన లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మెగా బతుకమ్మ పోస్టర్‌ని ఆవిష్కరించారు ఎమ్మెల్సీ కవిత. బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ...

KTR:హైదరాబాద్‌కు అలియంట్ గ్రూప్‌

హైదరాబాద్‌కు మరో కీలకమైన కంపెనీ రానుంది. బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అలియంట్ గ్రూప్‌ సంస్థ నగరంలో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీ సీఈవో దవల్‌...
olympics

భారత్‌ వేదికగా ఐఓసీ వార్షిక సమావేశం

ఈ ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వార్షిక సమావేశ ఆతిథ్య హక్కులను ముంబై దక్కించుకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఐఓసీ సమావేశానికి భారత్‌ ఆతిథ్యమిస్తోంది. సుదీర్ఘ విరామానంతరం భారతకు ఈ...
PV Narasimha Rao

మలేషియాలో పీవీ శత జయంతి వేడుకలు..

టీఆర్‌ఎస్‌ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్యక్షతన మంత్రి కెటిఆర్ సమక్షంలో 51 దేశాల తెలుగు సంఘాల ప్రతినిధులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతాబ్ది జయంతి ఉత్సవాలను...
rahul

పబ్‌లో రాహుల్‌..వీడియో వైరల్!

కాంగ్రెస్ నేత రాహుల్‌ చిక్కుల్లో పడ్డారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన రాహుల్ గాంధీ..అక్కడి ఓ పబ్‌లో ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైకల్‌గా మారింది. నేపాల్...

తాజా వార్తలు