ఎంపీ కవితకు ఆసీస్లో ఘనస్వాగతం..
భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎమ్మెల్సీ కవితకి భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన...
KTR: దేశంలో అగ్రగామిగా డైఫుకు కంపెనీ
రంగారెడ్డి జిల్లా చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్కు, నికోమాక్ తైకిషా కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అణుబాంబు దాడిని ఎదుర్కొని...
మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం..
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్...
విదేశీ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో "భారత జాగృతి ఆస్ట్రేలియా" ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఉదయం...
భారతీయులకు 71,600 చైనా వీసాలు
ఈ ఏడాది భారతీయులకు ఇచ్చే వీసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి...
ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అవసరం లేదని..కేవలం 8 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించారు.
Also...
అరగంట నడక… లక్ష సంపాదన!
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా టైమ్ ఉండడం లేదు. పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు మనిషి జీవితం యాంత్రికం అయింది. యాంత్రిక జీవనంలో పడి మనిషి తన...
Errabelli:బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం
రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న తానా మహాసభల్లో భాగంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
సీఎం కేసీఆర్...
ప్రపంచ సదస్సుకు ఓయూ ప్రొ.కుమార్ మొలుగారం
జూలై 17 నుంచి 21వ తేదీ వరకు కెనడాలోని మాంట్రియాల్ లో “ప్రపంచ రవాణా పరిశోధన సదస్సు” 16వ సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతి మూడేళ్లకోసారి ఒక్కో దేశంలో ఈ సదస్సు...
నెదర్లాండ్లో కుప్పకూలిన సంకీర్ణ సర్కార్
నెదర్లాండ్లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. సంకీర్ణ సర్కార్ కుప్పకూలడంతో ప్రధాని మార్క్ రట్ రాజీనామా చేశారు. దేశంలోకి వలసల నిరోధంపై కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాని మార్క్ రట్...