Project K:రైడర్స్ ప్రమోషన్స్
సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులని మరోసారి ఆకట్టుకుంది వైజయంతీ మూవీస్. ఈ చిత్ర భారీ తారాగణంలో కమల్ హాసన్ చేరికతో సంచలనం సృష్టించింది....
H1B వీసాదారులకు గుడ్ న్యూస్..
H1B వీసాదారులకు గుడ్ న్యూస్ అందించింది అమెరికా. ఇకపై H1B వీసా పొందిన వారు కెనడాలోనూ పనిచేయవచ్చని వెల్లడించింది. యూఎస్ హెచ్-1 బి వీసాదారులు 10వేల మంది కెనడా ఓపెన్ వర్క్ పర్మిట్...
వరదలతో దక్షిణకొరియా అతలాకుతలం..
వరదలతో దక్షిణకొరియా అతలాకుతలమైంది. ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి 26 మంది మృతిచెందారు.మంగళవారం నుంచి కుండపోత వర్షాల కారణంగా 10 మంది గల్లంతయ్యారని, గురువారం నుంచి మరో 13 మంది గాయపడ్డారని...
స్వదేశంలో పెట్టుబడులు పెట్టండి:ఎమ్మెల్సీ కవిత
స్వదేశానికి తిరిగి వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ప్రవాసీభారతీయులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. భారత్ లో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా నిలిచిందని, గత 9 ఏళ్లలో47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాష్ట్రానికి...
ఎంపీ కవితకు ఆసీస్లో ఘనస్వాగతం..
భారత జాగృతి ఆధ్వర్యంలో జరిగే బోనాలు పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆస్ట్రేలియా చేరుకున్నారు. బ్రిస్బేన్ నగరం చేరుకున్న ఎమ్మెల్సీ కవితకి భారత జాగృతి ఆస్ట్రేలియా విభాగం నాయకులు ఘన...
KTR: దేశంలో అగ్రగామిగా డైఫుకు కంపెనీ
రంగారెడ్డి జిల్లా చందన్వల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్కు, నికోమాక్ తైకిషా కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. అణుబాంబు దాడిని ఎదుర్కొని...
మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం..
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఫ్రాన్స్ ప్రభుత్వం ఆదేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది.ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రాన్ ఫ్రాన్స్ అత్యున్నత గౌరవ పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్...
విదేశీ పర్యటనకు ఎమ్మెల్సీ కవిత
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో జరగనున్న బోనాలు పండుగలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఈనెల 15న ఆస్ట్రేలియాలోని బ్రిస్ బేన్ నగరంలో "భారత జాగృతి ఆస్ట్రేలియా" ఆధ్వర్యంలో బోనాలు సంబరాలు జరగనున్నాయి. ఉదయం...
భారతీయులకు 71,600 చైనా వీసాలు
ఈ ఏడాది భారతీయులకు ఇచ్చే వీసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి...
ఉచిత విద్యుత్పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
అమెరికా పర్యటనలో ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అవసరం లేదని..కేవలం 8 గంటల కరెంట్ ఇస్తామని ప్రకటించారు.
Also...