Sunday, May 19, 2024

అంతర్జాతీయ వార్తలు

సైమా అవార్డ్స్‌ -2023 విజేతలు వీరే..

సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ మూవీ అవార్ట్స్‌ – 2023 దుబాయ్‌ లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వేడుకల్లో తొలి రోజు తెలుగు, కన్నడ నటుడు సందడి చేశారు. 2023...

KTR:అమెరికా పోలీసుల తీరు బాధాకరం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం క‌ర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్‌లో జ‌రిగిన రోడ్డుప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. జాహ్న‌వి ప్రాణాల‌కు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్య‌ల‌ను తెలంగాణ...

అన్నదమ్ముళ్లకు 11,196 సంవత్సరాల జైలు శిక్ష!

మనీలాండరింగ్ కేసులో తుర్కియే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు అన్నదమ్ముళ్లకు ఒక్కొక్కరిగి ఏకంగా 11,196 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. థోడెక్స్ అనే పేరుతో క్రిప్టో బిబిజెస్ ను స్థాపించిన ఫరూఖ్...

మొరాకోలో భారీ భూకంపం..300 మంది మృతి

మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా 300 మంది మృతిచెందారు. పెద్ద పెద్ద భవనాలు భూకంప తీవ్రతకు నేలమట్టమయ్యాయి....

జీ20 సదస్సుకు స్పెయిన్ దూరం..!

జీ20 సదస్సుకు స్పెయిన్ దూరం కానుంది. ఆ దేశ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఈ సదస్సుకు హాజరుకాలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా...

భారత్ పేరు మార్పుపై ఐరాస!

కేంద్ర ప్రభుత్వం ఇండియా నుండి భారత్‌గా పేరు మారుస్తుందని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. జీ 20 సదస్సులో పాల్గొనబోయే అతిథులకు రాష్ట్రపతి ముర్ము డిన్నర్ ఆహ్వానాన్ని పంపగా అందులో ది ప్రెసిడెంట్...

ఇండోనేషియాలో ప్రధానికి ఘనస్వాగతం..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఆసియాన్-భారత్, 18వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు ఇండోనేషియాకు చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు మువ్వన్నెల జెండాతో ప్రధానికి స్వాగతం పలికారు. చిన్న పిల్లలను...

UIBC ప్రతినిధి బృందంతో మంత్రి కేటీఆర్

దుబాయ్ పర్యటనలో భాగంగా యుఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (UIBC) ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్. KEF హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ ఫైజల్ కొట్టికోలన్ నేతృత్వంలో భేటీ జరుగగా రెండు...

తెలంగాణ ఎన్నారైల క్షమాబిక్ష కోసం మంత్రి కేటీఆర్ ప్రయత్నం..

దుబాయ్ లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. తన దుబాయ్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల...

జీ20 సమ్మిట్‌కు బైడెన్!

అమెరికాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతుండగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా అమెరికా...

తాజా వార్తలు