Monday, June 24, 2024

అంతర్జాతీయ వార్తలు

us H1b visa

మళ్ళీ హెచ్ 1-బీ వీసాల రద్దు !

ఈ ఏడాది చివరి వరకు హెచ్‌ 1బీ వీసాలు సహా పలు వీసాలను రద్దు చేసింది అమెరికా. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. దీంతో అమెరికాలో ఉద్యోగాలు...
trump

బైడెన్‌పై ట్రంప్ తీవ్ర విమర్శలు…

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌ ప్రత్యర్ధిగా జోసెఫ్ బైడెన్‌ అధికారికంగా కన్ఫామ్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు డోనాల్డ్ ట్రంప్. బైడెన్ వామపక్షాల చేతిలో ఒక...
june 21st

జూన్ 21….ప్రత్యేకత ఏంటో తెలుసా..!

జూన్ 21…ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఒక్కరోజే ఏడు ప్రత్యేక రోజులకు వేదిక. యోగా డే, ఫాదర్స్ డే ఇలా ఏడు ప్రత్యేక రోజులకు జూన్ 21 నాంది పలికింది. ప్రపంచ...

చైనా ఆర్మీదే తప్పు: అమెరికా

భారత్- చైనా సరిహద్దులో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణంపై స్పందించింది అగ్రరాజ్యం అమెరికా. ఈ ఘర్షణలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీదే తప్పని అమెరికా సీనియ‌ర్ నేత, సేనేట‌ర్ మిచ్...
uno

ఐరాస ఎన్నికల్లో భారత్ గెలుపు..

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. మొత్తం 193 సభ్య దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ఆసియా-పసిఫిక్ గ్రూప్(ఎపిజి) నుంచి భారత్ ఘన విజయం సాధించింది. భారత్‌కు...
india

1975 తర్వాత ఇదే తొలిసారి..

లడఖ్‌లోని గాల్వ‌న్ లోయ‌లో చైనా బ‌ల‌గాలతో సోమవారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు వీర‌మ‌ర‌ణం పొందినట్లు ప్రకటించింది. జవాన్ల మృతిపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చైనా వస్తువలను బ్యాన్...
santhosh babu

భారత్‌-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

భారత్‌-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన...
Indian and Chinese soldiers

భారత్-చైనా‌ సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత..

చైనా శాంతియుతంగా చర్చలతో సరిహద్దు సమస్యను పరిష్కరించుకుంటున్నామంటూనే మరో వైపు దాడులకు దిగుతోంది. తాజా చైనా మరోసారి హద్దుమీరింది.. చైనా బలగాల భారత్‌ సైనికులతో ఘర్షణకు దిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు భారత...
india pakishtan

గూఢాచర్యం…పాక్‌కు భారత్ హెచ్చరిక

దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్న ఇద్దరు పాకిస్థాన్ దౌత్య ఉద్యోగులను ఢిల్లీ పోలీసులు, నిఘా వర్గాలు కాపుకాసి పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిని భారత్ బహిష్కరించగా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత...
Corona Survivor

కరోనా చికిత్సకు 8 కోట్ల బిల్లు..!

కరోనా మహమ్మారికి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీని దాటికి పేదవాళ్లే కాదు కోటీర్వరులు కూడా బెంబేలేత్తిపోతున్నారు. ఇక కరోనా సోకిన వ్యక్తి వైద్యానికి ప్రైవేటు ఆసుపత్రులు బారీగానే వసులు చేస్తున్నాయి. తాజాగా అమెరికాలో ఓ...

తాజా వార్తలు