KTR:బండిపై మండిపడ్డ మంత్రి కేటీఆర్
తెలంగాణలో పదవతరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహరంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వరుసగా రెండు రోజులు టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రాలు వాట్సాప్లో కనపడడంతో కలకలం రేపింది....
బర్త్ డే…మొక్కలు నాటిన సీపీ మహేష్ భగవత్
తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ . రానున్న 2 నెలల్లో తమ కమిషనరేట్ పరిధిలో 20వేల మొక్కలు...
ఎక్సైస్ టాక్స్ పొడిగింపుపై మంత్రికి వినతిపత్రం..
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ను తెలంగాణ రెస్టారెంట్ & బార్ లైసెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శాగంటి మనోహర్ గౌడ్ ఆధ్వర్యంలో వచ్చిన ప్రతినిధులు బృందం...
ఎలాంటి అవినీతి జరగలేదు:డిజైన్ టెక్ ఎండీ వికాస్
సీమెన్స్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు డిజైన్ టెక్ సంస్థ ఎంపీ వికాస్ ఖన్వీల్కర్. చంద్రబాబుకే కాదు, మరెవరికీ తాము ఎలాంటి సొమ్ము ఇవ్వలేదని.. షెల్ కంపెనీల ద్వారా తరలించారనేదీ అవాస్తవమని చెప్పుకొచ్చారు....
జేసీ బ్రదర్స్ హౌస్ అరెస్ట్…తాడిపత్రిలో టెన్షన్
ఏపీలోని అనంతరపురం జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ జేసీ బ్రదర్స్ మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరు వర్గాలపై పోలీసులు...
వెలుగుల తెలంగాణమా :కేసీఆర్
దేశంలో 24గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తూన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. దామరచర్లలో నిర్మాణంలో ఉన్న యాదాద్రి పవర్ప్లాంట్ను పరిశీలించిన కేసీఆర్ అనంతరం ఏర్పాటు చేసిన సమీక్ష...
జీఎస్టీ వసూళ్ల గణాంకాలు విడుదల..
అక్టోబర్ నెలలో జీఎస్టీ వసూళ్ల గణాంకాలను కేంద్ర ఆర్థిక శాఖ ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత రూ.లక్ష కోట్ల మార్క్ను దాటిందని చెప్పింది. అక్టోబర్ నెలలో వసూలు చేసిన...
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం..
నిన్నటి వరకు కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాలలో వాయుగుండంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ట్రింకోమలికి (శ్రీలంక) తూర్పు-ఆగ్నేయం దిశలో సుమారు...
ఈ ‘టీ’ ఎప్పుడైనా తాగారా?
సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు ఉన్నవారు బెడ్ కాఫీ తాగనిదే ఏ పని కూడా ప్రారంభించరు. ఇక ఆ తరువాత...
హైదరాబాద్లో మొబిలిటీ క్లస్టార్ ఏర్పాటు- మంత్రి కేటీఆర్
బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఇ - గ్రీన్కోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల ఒప్పంద ఎమ్ఒయు సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ,...