నిరుద్యోగులకు గుడ్ న్యూస్..

14
- Advertisement -

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగాల అర్హత వయో పరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. యూని ఫాం ఉద్యోగ నియామకాల వయో పరిమితి రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు అభ్యర్థుల వయో పరిమితి 44 ఏళ్లుగా ఉండగా దానిని 46 ఏళ్లకు పెంచారు.ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

Also Read:రక్తం తక్కువగా ఉందా..ఇవి తినండి!

- Advertisement -