Sunday, May 19, 2024

రాష్ట్రాల వార్తలు

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు..

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష‌ను ఏప్రిల్ 21న నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా కేంద్రం ప్ర‌క‌టించడంతో ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు వచ్చాయి… ఈనేపథ్యంలో...

శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌.. సంచలన విషయాలు వెల్లడించిన సీపీ..

తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర జరిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీవర్గాల్లో సంచలనంగా మారింది. మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌లో బీజేపీ సీనియ‌ర్ నేత, మ‌హ‌బూబ్ న‌గ‌ర్...

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర..

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్య కుట్రను పోలీసులు ఛేదించారు. మహబూబ్‌నగర్‌కు చెందిన కొందరు సుపారీ గ్యాంగ్‌తో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్‌ హత్యకు కుట్రపన్నారు. ఫరూక్‌ అనే వ్యక్తికి...

తెలంగాణ‌లో మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్యం..

టీఆర్ఎస్ ఏడున్న‌రేండ్ల పాల‌న‌లో త‌ల‌స‌రి ఆదాయం బాగా పెరిగింద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ అన్ని రంగాల్లో ప్ర‌గ‌తి ప‌థంలో ప‌య‌నిస్తోంద‌ని.. తెలంగాణ‌లో మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని ఆయన...

బీసీలకు క్షమాపణ చెప్పాలి.. మోహన్ బాబుకు ఆర్ కృష్ణయ్య హెచ్చరిక..

టాలీవుడ్‌ నటుడు మోహన్ బాబు తీరుపై బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. అగ్ర కులానికి చెందిన సినిమా నటుడు మోహన్ బాబు డబ్బు, అధికార బలం ఉందన్న అహంకారంతో...

పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాజయ్య..

ఈ రోజు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జన్మదినం పురస్కరించుకొని ఎంపీ జోగినిపల్లి సంతోష్ తలపెట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నియోజకవర్గ కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ...

హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దాలి- మంత్రి కేటీఆర్‌

విశ్వ‌న‌గ‌రంగా హైద‌రాబాద్ ఎద‌గాలంటే ఆధునిక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసుకోవాలి. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి దుర్గంధం వెద‌జ‌ల్ల‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాలి అన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. 'స్వచ్ఛ హైదరాబాద్' లక్ష్యంగా తెలంగాణ...

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత- హోంమంత్రి మహమూద్ అలీ

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన జన్మదినం సందర్భంగా బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ...

గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ముక్కు అవినాష్..

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఆర్.జె.సునీత విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన జబర్దస్త్ నటుడు ముక్కు అవినాష్ జూబ్లీహిల్స్ లోని జిఎచెంసి పార్క్‌లో తన సతీమణి...
harishrao

బుగ్గరాజేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌…

నారాయణరావుపేట బుగ్గరాజేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్‌…బుగ్గరాజేశ్వర స్వామి ఆలయం అంటే ఈ ప్రాంత ప్రజలకు...

తాజా వార్తలు